రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు రుణాలు మంజూరు చేయడమే పిడిసిసి బ్యాంక్ ధ్యేయం,,,,,, బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ

కనిగిరి ఆగస్టు 14 సాక్షిత న్యూస్….కనిగిరి బ్రాంచ్ సహకార బ్యాంకులో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ) సరికొత్త లోన్లకి శ్రీకారం చుట్టారు కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులో విదేశీ విద్యా లోన్స్ కారు లోన్స్…

రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతు రుణాలు మంజూరు చేయడమే పిడిసిసి బ్యాంక్ ధ్యేయం,,,,,, బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ

కనిగిరి ఆగస్టు 14 సాక్షిత న్యూస్….కనిగిరి బ్రాంచ్ సహకార బ్యాంకులో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ వై ఎం ప్రసాద్ రెడ్డి (బన్నీ) సరికొత్త లోన్లకి శ్రీకారం చుట్టారు కార్పొరేట్ బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులో విదేశీ విద్యా లోన్స్ కారు లోన్స్…

భూమన కరుణాకర్ రెడ్డి ని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ తన కార్యాలయం

సాక్షిత : *తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి ని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి…

గ్రామ గ్రామాన సిపిఐబిఆర్ఎస్ ప్రభుత్వం హామీలు మాటలకే పరిమితం

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి సాక్షిత – సిద్దిపేట బ్యూరో : ప్రజల వద్దకు సిపిఐ అనే నినాదంతో సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్వర్యంలో కేశవపూర్, మల్లంపల్లి, పెద్దతండా, కట్కూరు, కన్నారం…

మినీ ఇండోర్ స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలి – బిజెపి డిమాండ్

సాక్షిత – సిద్దిపేట బ్యూరో : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియాన్ని బిజెపి పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్బాబు పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా శంకర్ బాబు మాట్లాడుతూ హుస్నాబాద్ పట్టణంలో వివిధ…

ఫిషెర్మెన్ కాంగ్రెస్ ఛైర్మన్ గా నియామకం అయిన పోషి మహేశ్ ముదిరాజ్ కి నియామకపత్రం

*సాక్షిత : * టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ ప్రదేశ్ ఫిషెర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు సాయి కుమార్ ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిషెర్మెన్ కాంగ్రెస్ ఛైర్మన్ గా నియామకం అయిన పోషి మహేశ్…

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వారి ప్రాంతాలలో నిర్వహించు వేడుకలకు ముఖ్య అతిధులుగా హాజరు

సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్, 31,32వ డివిజన్ల బీఆర్ఎస్ నాయకులు,స్థానిక కాలనీ వాసులు.ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా…

ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ కాలనీ లో రూ. 35.00 లక్షల రూపాయల అంచనావ్యయం

సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ కాలనీ లో రూ. 35.00 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు GHMC ఇంజనీరింగ్ అధికారులతో…

పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో‌ నూతనంగా ఏర్పాటు

*సాక్షిత : పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో‌ నూతనంగా ఏర్పాటు చేసిన నవజాత శిశువుల కొరకు స్టెబిలైజేశన్ యూనిట్ ను శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ…

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు.

సాక్షిత : *పటాన్ చెరువు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం విద్యార్థులకు పోషక విలువల కోసం అందిస్తున్న రాగిజావ తాగేందుకు శాశ్వత గ్లాసులను ఎన్ఎంఆర్ యువసేన సభ్యుల సౌజన్యంతో నీలం మధు ముదిరాజ్ పంపిణీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE