పనిచేసే కార్యకర్తలకు సమూచిత స్థానం కల్పిస్తాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో ధారూర్ మండల పరిధిలోని దోర్నాల్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ చారి, ధారూర్ మండల BJP ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోట్ పల్లి మండలం పరిధిలోని…

మున్సిపల్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ వారిని రెగ్యులరైజ్ చేయాలని, వారి సమస్యలు

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి వికారాబాద్ మున్సిపల్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ వారిని రెగ్యులరైజ్ చేయాలని, వారి సమస్యలు పరిష్కరించాలని మరియు G.O 317 ఉద్యోగ ఉపాధ్యాయ బాధితుల సంఘం వారు, వారిని…

నిరంతర ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే

*నిరంతర ప్రజా సంక్షేమానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో,…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు..

*సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఈ…

ఆడిటోరియం పనులు పూర్తి… త్వరలోనే ప్రారంభిస్తాం

ఆడిటోరియం పనులు పూర్తి… త్వరలోనే ప్రారంభిస్తాం..*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ సాక్షిత : స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో నిర్మిస్తున్న ఆడిటోరియం నిర్మాణ పనులు పూర్తి అయ్యాయని త్వరలోనే ప్రారంభించి నగరవాసులకు అందుబాటులోనికి తెస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత…

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు బిజెపి ధర్నా

సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం స్థానిక బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు. బిజెపి హుస్నాబాద్ పట్టణ మండల అధ్యక్షులు బత్తుల శంకర్…

మహిళలకు ఉచితంగా కుట్టు మెషిన్ల పంపిణి..

చింతల్ బాపు మార్గ్ వద్ద ఘనంగా కీర్తి శేషులు కె.ఎం. పాండు 78వ జయంతి వేడుకలు… మహిళలకు ఉచితంగా కుట్టు మెషిన్ల పంపిణి.. కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు స్వర్గీయ కె.ఎం పాండు 78వ జయంతి సందర్భంగా చింతల్ లోని కె.ఎం. పాండు…

మహనీయులు దివంగత కె.ఎం.పాండు 78వ జయంతి…

కుత్బుల్లాపూర్ గ్రామంలో కె.ఎం పాండు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి మల్లా రెడ్డి , ఎమ్మెల్యే కె పి వివేకానంద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో గల సీనియర్ సిటిజెన్ హాల్ వద్ద వెల్ఫేర్…

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా

అర్హులందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గండిమైసమ్మ మండల్ ఆఫీస్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్ మల్లారెడ్డి పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు…

9.5లక్షల వ్యయంతో నిర్మించిన మాదిగ చైతన్య సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి

కీర్తిశేషులు కె.ఎం. పాండు జయంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ గ్రామంలో వారి జ్ఞాపకార్థం 9.5లక్షల వ్యయంతో నిర్మించిన మాదిగ చైతన్య సంక్షేమ సంఘం భవనాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ … కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 132 జీడిమెట్ల డివిజన్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE