పేదింటి ఆడబిడ్డల పెండ్లికి పెద్దన్నగా నిలుస్తున్న సీఎం కేసీఆర్…

138 మంది లబ్ధిదారులకు రూ. 1,38,16,008 కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ.. సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 138 మంది లబ్ధిదారులకు రూ. 1,38,16,008 విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కేపి…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 125 గజులారమారం డివిజన్ పరిధిలోని దేవేందర్ నగర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373వ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ…

బృందావన్ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ (UGD) లైన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం అని కాలనీ వాసులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో బృందావన్ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ (UGD) లైన్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నాం అని కాలనీ వాసులు తెలియజేయడంతో కాలనీవాసులను కలసి సమస్య వివరాలు అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను…

అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహన్ తో సమావేశం అయిన గట్టు ఎంపీపీ

గట్టు మండలంలో ఉన్న విద్య, వైద్య, పారిశుద్ధ్య సమస్యల పైన అడిషనల్ కలెక్టర్ అపూర్వ చౌహాన్ గారితో సమావేశమై మండలంలో జరుగుతున్నటువంటి మన ఊరు మనబడి పనుల పురోగభివృద్ధిపై పూర్తిస్థాయిలో సమీక్షించాలని.. అదేవిధంగా టీచర్ల కొరతను అధిగమించే దిశగా ప్రత్యేక శ్రద్ధతో…

నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.…

అల్ ఇండియా మైనారిటీ దళిత సేన అధ్యక్షులు సయ్యద్ జహాంగీర్ హుస్సేన్ పుటిన రోజు వేడుక

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అల్ ఇండియా మైనారిటీ దళిత సేన అధ్యక్షులు సయ్యద్ జహాంగీర్ హుస్సేన్ పుటిన రోజు వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ప్రతినిధి కోలన్ హన్మంత్ రెడ్డి…

ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రాజకీయ పితామహుడు కీర్తిశేషులు కె.ఎం.పాండు 78వ జయంతి సందర్బంగా కె.ఎం. పాండు మెమోరియల్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మరియు ఇతర నాయకులు.

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా..

పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా..పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించేంత వరకు నా పోరాటం ఆగదు – కూన శ్రీశైలం గౌడ్ సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం: అర్హులైన…

ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం-మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి

బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ’లో నూతనంగా నిర్మిస్తున్న బసవలింగేశ్వర ఆలయాన్ని బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా బసవేశ్వర స్వామి’కి లింగాయత్ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. మున్సిపల్ పరిధిలో…

మైనారిటీ ఫంక్షన్ హాల్ ను నిర్మించాలని మరియు పలు సమస్యలు

సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన ముస్లిం సోదరులు ముస్లిం సమాజం కోసం మైనారిటీ ఫంక్షన్ హాల్ ను నిర్మించాలని మరియు పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి ప్రభుత్వ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE