కెసిఆర్ సార్ సారధ్యంలో ప్రతి పల్లెకు అభివృద్ధి ఫలాలు – ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాల అమలు: వికారాబాద్ ఎమ్మెల్యే

కెసిఆర్ సార్ సారధ్యంలో ప్రతి పల్లెకు అభివృద్ధి ఫలాలు – ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాల అమలు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” * సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్…

పేద ప్రజల ఆరోగ్యాలకు ప్రభుత్వం పెద్దపీట-ఎమ్మెల్యే జి.ఎం.ఆర్

సాక్షిత : *తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాలకు పెద్దపీట వేస్తుందని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ నగర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న పి.హెచ్సి సబ్ సెంటర్’కు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్థానిక…

అందరికి ఆరోగ్యం ఇంటింటా ఆనందం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *

సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని మైలార్ దేవరంపల్లి గ్రామంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన చేవెళ్ల ఆరోగ్య రథం…

ప్రభుత్వ ఆదేశానుసారం వసతి గృహాల నిర్వహణ ఉండాలి: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

సాక్షిత : *వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గ SC, ST, BC వసతి గృహాల సలహా సంఘం సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని,…

మర్పల్లి మండలం తహసిల్దారు గా నూతనంగా బాధ్యతలు

మర్పల్లి మండలం తహసిల్దారు గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన D. గణేష్ , వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” ని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు.. స్వయంగా వెల్లడించనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ నుంచి అభ్యర్థుల జాబితాను స్వయంగా ప్రకటించనున్నారు అధినేత కేసీఆర్‌.. అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు…

డాక్టర్‌ వైయస్‌ఆర్ కంటి వెలుగు పథకం కొత్త వెలుగుని ప్రసాదిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్‌ వైయస్‌ఆర్ కంటి వెలుగు పథకం కొత్త వెలుగుని ప్రసాదిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5.60 కోట్ల మందికి (అన్ని వయసుల వారికి) కంటి వైద్య పరీక్షలు ఉచితంగా చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి సీఎం వైయస్…

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. ప్రయాణికుల ఆందోళన

మహారాష్ట్ర: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ (Telangana Express)కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్ర (Maharashtra)లో ప్రయాణిస్తున్న ఈ రైల్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది.. ఎస్‌-2 బోగీలో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది రైలును…

జిన్నారం, నల్తూర్ మరియు కాజిపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు,

*సాక్షిత : *సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల పరిధిలోని శివనగర్, ఉట్ల, జిన్నారం, నల్తూర్ మరియు కాజిపల్లి గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.

పల్లా వద్దు ముత్తు రెడ్డి ముద్దు బీఆర్ఎస్ శ్రేణుల నిరసన

జనగామజనగామలో పల్లా గోబ్యాక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. జనగామ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగి రెడ్డికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అధిష్టానం పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇవ్వొద్దంటూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు శనివారం నిరసన…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE