నిరుపేదల సొంతింటి కలను సాకారం చేశాం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మొదటి విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో 500 మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల గుర్తింపు పేదలకు ఇళ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ పేదోళ్లకు…

తెలంగాణకు నేను తోబుట్టును: గవర్నర్ తమిళి సై

హైదరాబాద్ రాఖీ పౌర్ణమి సందర్భంగా రాజ్‌భవన్‌లో రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్నాయి. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఖీ ఫర్ సోల్జిర్స్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మడ్ ఫోర్సెస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్…

మమ్ముల్ని టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దు

కొమురం భీం :ఈ ప్రిన్సిపాల్ మాకొద్దంటూ విద్యార్థినిలు రోడ్డెక్కారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినిలు ఉదయం ఎనిమిది గంటలకు ఒక్కసారిగా మార్కెట్ ఏరియాలోని వీధుల గుండా పరుగులు పెట్టారు. దీంతో స్థానిక…

ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పలు శుభ కార్యాలయాలకు…

పాపయ్య యాదవ్ నగర్ లో నిర్వహించే శ్రీ కృష్ణాష్టమి మహోత్సవానికి గోకుల యాదవ సంఘం సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,చింతల్ లోని పాపయ్య యాదవ్ నగర్ లో నిర్వహించే శ్రీ కృష్ణాష్టమి మహోత్సవానికి గోకుల యాదవ సంఘం సభ్యులు టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని కలిసి ఆహ్వానించడం జరిగింది.

ప్రగతి నగర్ లో రూ.50 లక్షలతో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులకు శంకుస్థాపన- ఎమ్మెల్యే కె.పి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో సుమారు రూ. 50 లక్షల తో చేపడుతున్న వైకుంఠ ధామం అభివృద్ధి పనులక ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిధిగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి…

ఆనంద్ నగర్లో పోచమ్మ గుడి ఆలయ పునర్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,130 సుభాష్ నగర్ డివిజిన్ పరిధిలోని సూరారం మార్కెట్ రోడ్ ఆనంద్ నగర్లో పునర్ నిర్మాణం చేపడుతున్న పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా…

నూతన వస్త్రాలంకరణకు హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ శుభమ్ హోటల్లో జరిగిన సుభాష్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోలె శ్రీకాంత్ కుమార్తె, కుమారుడి నూతన వస్త్రాలంకరణ వేడుకకు…

ఖమ్మంలోని పువ్వాడ అజయ్ స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన కోనేరు సత్యనారాయణ

ఉదయం బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ ని ఖమ్మంలోని పువ్వాడ అజయ్ స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన కోనేరు సత్యనారాయణ చిన్ని ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ…

తొర్రూరు మండలం గోపాల గిరిలో పామాయిల్ కర్మాగారానికి శంకుస్థాపన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం గోపాల గిరిలో పామాయిల్ కర్మాగారానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం హారిపి రాల గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ కార్యాలయానికి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE