20 లక్షల EGS నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

20 లక్షల EGS నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు… హాజపూర్ మండలం లోని గుడిపేట గ్రామం లో 20 లక్షల EGS నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం…

సమాజానికి చేసేందుకు రాందేవ్ రావు ఆసుపత్రి ముందు వరుసలో ఉంది

సమాజానికి చేసేందుకు రాందేవ్ రావు ఆసుపత్రి ముందు వరుసలో ఉంది…. రాందేవ్ రావు ఆసుపత్రి 15 వ వార్షికోత్సవ సందర్భంగా నిరంతరం ప్రజల్లో సమస్యలను వెలికి తీసి తెలియజేసే జర్నలిస్ట్ లకు ఆసుపత్రి యాజమాన్యం రాయితీ కార్డులను అందజేసింది.. ఇప్పటికే ఓ…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్

తిరుమల, : నేటి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆం.ప్ర రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్. తిరుమల శ్రీవారి ఆలయంకు చేరుకున్న వీరు ముందుగా ధ్వజ స్థంభానికి మొక్కి మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.…

ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని భానూరు గ్రామంలో 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య ఉపకేంద్రం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి…

కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి

దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి అధికారులతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు వి.చంద్రా…

డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన చేవెళ్ల ఆరోగ్య రథం ను ప్రారంభించారు.

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన చేవెళ్ల ఆరోగ్య రథం ను ప్రారంభించారు. ఈ…

చెట్లను నాటుదాం ప్రగతిని పెంచుదాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ▪️ ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతయుతంగా చెట్లను పెంచి దేశ ప్రగతిని పెంచడంలో భాగస్వాములై భావితరాలకు…

కువైట్ లో రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

అన్నమయ్య జిల్లా:కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు సమాచారం. మృతుడు గౌస్‌బాషా (35) అతని భార్య (30), ఇద్దరు కుమారులు ఈ ప్రమాదంలో మృతి చెందారు.. గౌస్‌బాషా రాజంపేట…

వజ్రోత్సవాల ముగింపు వేడుకలు.. సిద్దిపేటలో మొక్కలు నాటిన మంత్రి హరీశ్‌ రావు

సిద్దిపేట జిల్లా :స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి హరీశ్‌ రావు సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు వద్ద మొక్క నాటారు. మెదక్‌ జిల్లాలోని రామయంపేటలో…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు పార్టీ శ్రేణులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంబిపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE