రేణిగుంట విమానాశ్రయం లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి స్వాగతం

రేణిగుంట విమానాశ్రయం లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి స్వాగతం పలుకుతున్న నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ .

బీసీ సబ్బండ వర్గాల నేత నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా ఉండి

బీసీ సబ్బండ వర్గాల నేత నీలం మధు ముదిరాజ్ కు మద్దతుగా ఉండి గెలిపించుకు తీరుతామని బొల్లారం మున్సిపాలిటీ,నాల్తుర్ కి చెందిన సంఘం సభ్యులు తేల్చిచెప్పారు మీ వెంటే మేం నడుస్తామని ఉద్గాటించారు అన్ని కుల సంఘాలు ఏకతాటికి వచ్చి మద్దతు…

గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కరెంటు సమస్య మరియు సీసీ రోడ్ విస్తరణ సమస్య

గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్న కరెంటు సమస్య మరియు సీసీ రోడ్ విస్తరణ సమస్య నేటితో ముగుస్తున్న సందర్బంగా స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో సుమారు 65.40 సీసీ రోడ్ శంకుస్థాపన మరియు 11kv లైన్ కొరకు పనులకు…

పినపాక నియోజకవర్గం లో గోదావరి వరదల వల్ల ఇల్లు కూలిపోయిన గిరిజనులు తో పాటు గిరిజనేతరులకు తక్షణమే గృహలక్ష్మి పధకం క్రింద ఇల్లు ఇవ్వాలి..!

ఏజెన్సీ గిరిజనేతరులకు ఒక్క డబల్ బెడ్ రూమ్ మంజూరు చేయని ప్రభుత్వం గిరిజనేతరులకు గృహలక్ష్మి దరఖాస్తులుకు అవకాశం ఇవ్వాలని కోరిన మాజీ జడ్పిటిసి పాలవంచ దుర్గ గిరిజనేతర రైతులు పహానిలు లేక పంట రుణాలు తీసుకోలేక అవస్థలు ఏజెన్సీలో గిరిజనులతో పాటు…

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసం వద్ద ఉత్కంఠ నెలకొంది

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసం వద్ద ఉత్కంఠ నెలకొంది. మైనంపల్లి నివాసానికి మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాల నుంచి భారాస కార్యకర్తలు, కార్పొరేటర్లతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్…

సంక్షేమ అభివృద్ధిని సమర్థవంతంగా అమలు చేస్తున్న BRS ప్రభుత్వం వైపే ప్రజలందరూ: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మర్పల్లి మండల పరిధిలోని “పెద్దాపూర్” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారపు రాజు, మాధవరెడ్డి, ప్రకాష్, గొల్ల మల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్ మండలం పరిధిలో…

జిన్నారం ప్రభుత్వ కళాశాలలో కోటి మొక్కలు నాటే కార్యక్రమo

దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు MPTC వెంకటేష్ గౌడ్ జిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి ఎంపీడీవో రాములు పాల్గొని…

వేములవాడ ఎమ్మెల్యేకు కీలక పదవి !

ఎమ్మెల్యే చెన్నమనేనికి కీలక బాధ్యతలు రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా నియామకం కేబినెట్ హోదాతో ఐదేళ్ల పదవి హైదరాబాద్: వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక బాధ్యతలు కట్టబెట్టారు. రాష్ట్ర వ్యవసాయ రంగ…

దశాబ్ది వనం ప్రారంభోత్సవం లో భాగంగా ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

తెలంగాణ హరిత హరం దశాబ్ది ఉత్సవాల లో బాగంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు (ONE DAY ONE CRORE) మొక్కలు నాటే పేరిట శ్రీయుత శాసన సభ్యులు నడిపెల్లి దివాకర్ రావు చే లక్షెట్టిపెట మోడల్ డిగ్రీ…

చలో మైదాన్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

హజరైన ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ నివాస్ గౌడ్ శాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ విజయ వంతం చేయాలని పిలుపు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE