సిఎం జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే భిక్షం ఎత్తుకోవాల్సిందే..

నగిరిలో రోజా చేసిన విమర్శల పై భగ్గుమన్న జనసేన పార్టీ.. గతంలో రోజా స్థితి ఏంటినేడు మంత్రిగా హోదా స్థాయిని ప్రశ్నించిన జనసేన కిరణ్ రాయల్.. రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి నగిరి పర్యటనలో భాగంగా విద్యా దీవెన కార్యక్రమంలో…

ప్రజలకు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి వాటిలో ఇంటి స్థలాలు మంజూరు

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో సొంత గృహాలు లేని పేద ప్రజలకు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి వాటిలో ఇంటి స్థలాలు మంజూరు చేసిన నేపథ్యంలో గుంటూరు నగరంలో పేద…

బీ సీ ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మెరుగు పరచడం ద్వారానే వారి స్వలంభాన సాధపడుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు

బీ సీ ల సామాజిక, ఆర్ధిక, రాజకీయ స్థితిగతులను మెరుగు పరచడం ద్వారానే వారి స్వలంభాన సాధపడుతుందని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీ సీ బంధు స్కీం ను డిప్యూటీ స్పీకర్ పద్మారావు…

పోలీస్ స్టేషన్ లకు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి చట్ట ప్రకారం పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి

పోలీస్ స్టేషన్ లకు వచ్చే ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి చట్ట ప్రకారం పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎన్. రవి పోలీస్ అధికారులను ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న గ్రివేన్స్ డే కార్యక్రమం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించడం…

కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ భూగర్భ డ్రైనేజి మరియు సీసీ రోడ్డు, పనులను పరియా వీక్షించారు.

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సబ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్, హరినగర్ లలో  ఈ రోజు కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ , జలమండలి అధికారులు విలియం ప్రకాష్ తో కలిసి భూగర్భ డ్రైనేజి మరియు సీసీ రోడ్డు, పనులను…

దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది.

దేశ భవిష్యత్తు విద్యార్థుల మీద ఆధారపడి ఉంది.డాక్టర్ సి అంజిరెడ్డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ పదవ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడ్స్ అందించిన శ్రీమతి గోదావరి అంజిరెడ్డి ఎస్ ఆర్ ట్రస్ట్ అధ్యక్షురాలు పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలో జిల్లా…

నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్న దాచారం గ్రామస్థులు.

నేనున్నానని సొంత నిధులతో బోరు వేయించిన : కాట శ్రీనివాస్ గౌడ్ జిన్నారం మండలం దాచారం గ్రామంలో నీటి సరఫరా లేక ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్థులు కాట శ్రీనివాస్ గౌడ్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి నేనున్నానని గ్రామస్తులకు వారి సొంత…

జగద్గిరిగుట్ట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో : ఎమ్మెల్యే కె పి వివేకానంద్….

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్ స్వామి ఆలయం నూతనంగా నియమికులైన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅథిదిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఇంజినీరింగ్,టౌన్ ప్లానింగ్ అధికారులతో,సిబ్బందితో ప్రత్యేక సమావేశం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు, కార్పొరేటర్లతో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఇంజినీరింగ్,టౌన్ ప్లానింగ్ అధికారులతో,సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిజాంపేట్ కమాన్ నుండి బాచుపల్లి…

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కి శుభాకాంక్షలు తెలిపిన దండేపల్లి మండలం తనిమడుగు గ్రామస్తులు…

మంచిర్యాల నియోజకవర్గం బి ఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నడిపెల్లి దివాకర్ రావు ని ప్రకటించడంతో మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం లో దండేపల్లి మండలం తనిమడుగు గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కి శుభాకాంక్షలు తెలియజేశారు..

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE