శ్రీనివాస్ నగర్ పార్క్ & 191 ఎన్టీఆర్ నగర్ గ్రౌండ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించిన స్థానిక కార్పొరేటర్

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో 7వ డివిజన్ శ్రీనివాస్ నగర్ పార్క్ & 191 ఎన్టీఆర్ నగర్ గ్రౌండ్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ ఎన్ఎంసి మునిసిపల్ కమిషనర్ రామకృష్ణ రావు తో కలిసి…

ఎమ్మెల్యే ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కి TSRTC విశ్రాంత ఉద్యోగులు వారి సంఘానికి స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి సహకరించాలని, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారి వినతికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

తెలంగాణలో మల్లొక్కసారి రైతు సర్కార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండల పరిధిలోని “మైలార్ దేవరంపల్లి ” కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు అనంతయ్య, BJP నాయకులు అశోక్, BSP నాయకులు కావలి మల్లేశం, రాజు “ఎర్రవల్లి”…

6వ రోజు పాదయాత్ర పూర్తిచేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రిభారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గార్ల ఆదేశాల మేరకు..శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపుమేరకు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్…

‘పోలవరం’ పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ నేడు సమీక్ష నిర్వహించనుంది. సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి చర్చించనున్నారు.. ప్రతి నెలా జాతీయ ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగానే కూడా చర్చించనున్నట్లు జలశక్తి శాఖ…

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి మద్దతుగా నల్తూరు గ్రామ ముదిరాజ్ సోదరులు సర్పంచ్ జనార్ధన్

జిన్నారం మండలం నల్తూరు గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి మద్దతుగా నల్తూరు సర్పంచ్ జనార్దన్ ఆధ్వర్యంలో ముదిరాజులం అందరం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి మద్దతు తెలుపుతు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి…

కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న మహేందర్

కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ గా ఇటీవల బాధ్యతలు తీసుకున్న మహేందర్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటా : ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు.…

వినాయక సాగర్ పనులను పరిశీలించిన కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరంలో రూపుదిద్దుకుంట్టున్న వినాయకసాగర్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. వినాయకసాగర్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను సాయంత్రం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ పరిశీలిస్తూ…

ములుగు గడ్డపై బిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం: మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి

ములుగు జిల్లా :దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 119 కి 115 నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్‌ చరిత్ర స్పష్టించారని, పట్టుమని 10మంది అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఉన్నాయని మంత్రులు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE