తెలంగాణ రాష్ట్ర భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు

తెలంగాణ రాష్ట్ర భూగర్భ వనరులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .…

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక మన గులాబీ జెండా: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో బంట్వారం మండల కేంద్రంలోని సుధాకర్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో మండల పరిధిలోని మాలసోమారం కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ చెంద్రయ్య తొర్మామిడి వార్డు సభ్యులు సార…

పేదింటి ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ కానుకతో నిండు దీవెనలు పంపుతున్న కేసీఆర్ సార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” బంట్వారం మండల కేంద్రంలోని సుధాకర్ గౌడ్ ఫంక్షన్ హాల్ లో బంట్వారం మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన Rs.34,03,944/-(రూపాయలు ముప్పై నాలుగు లక్షల మూడు వేల తొమ్మిది వందల…

బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బారి ఎత్తున్న ర్యాలీతో కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో

కుత్బుల్లాపూర్ నియోజకవార్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి బారి ఎత్తున్న ర్యాలీతో కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి ఎంపీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి కార్యాలయంలో బి ఆర్ ఎస్ మరియు బిజెపి…

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు

రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్ రెడ్డి కి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ…

కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు

కూకట్ పల్లి నియోజక వర్గంలోని మూసాపేట్ లో 24 వ రోజు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు ..మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో పాదయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారం రోజులుగా మూసా పేట్ డివిజన్ లో…

రెండు లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్ లో రెండు లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్ మూర్తి, మొగులయ్య, సంజీవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విట్టలయ్య,…

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి, త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం GHMC ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం…

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేశాం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మొదటి విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో 500 మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల గుర్తింపు పేదలకు ఇళ్ల కేటాయింపు నిరంతర ప్రక్రియ పేదోళ్లకు…

తెలంగాణకు నేను తోబుట్టును: గవర్నర్ తమిళి సై

హైదరాబాద్ రాఖీ పౌర్ణమి సందర్భంగా రాజ్‌భవన్‌లో రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్నాయి. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఖీ ఫర్ సోల్జిర్స్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మడ్ ఫోర్సెస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE