తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలో అల్లాపూర్ డివిజన్ రుపురేఖలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది సంవత్సరాలలో అల్లాపూర్ డివిజన్ రుపురేఖలు మార్చామని బిజెపి , కాంగ్రెస్ పాలించినా అల్లాపుర్ డివిజన్  వైపు కన్నెత్తి చూడలేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సబిహా…

తెలుగు గంగ నీటికి శనివారం అంతరాయం – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరం తిరుపతి నగరమునకు నీటి సరఫరా చేయు తెలుగు గంగ నీటి పంపిణీ శనివారం మరమ్మత్తుల కోసం అంతరాయం కలుగుతుందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఓక ప్రకటనలో తెలిపారు. తెలుగు గంగ హెడ్ వాటర్వర్క్స్ మెయింటెనెన్సు…

తిరుపతి నియోజక వర్గ పరిధిలో తొలగించబడిన ఓటర్ జాబితా ను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసిన కలెక్టర్, కమిషనర్

తిరుపతి, :భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తేదీ 06.01.2022 నుండి 31.03.2023 వరకు ఓటర్ల జాబితాలో జరిగిన తొలగింపులను క్షేత్ర స్థాయిలో వెరిఫై చేయాలని ఇచ్చిన సూచనల మేరకు నేడు తిరుపతి నియోజకవర్గం లోని పలు పోలింగ్ బూత్ ల…

తిరుపతి నగరపాలక సంస్థ వెటర్నరీ ఆఫీసర్ గా నియమితులైన డాక్టర్ నాగేంద్ర రెడ్డి.

తిరుపతి నగరపాలక సంస్థ వెటర్నరీ ఆఫీసర్ గా నియమితులైన సందర్భంగా కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ ని కలిసి పుష్ప గుచ్ఛం అందిస్తున్న డాక్టర్ నాగేంద్ర రెడ్డి.

వినాయక నిమజ్జనానికి టీటీడీ సంపూర్ణ సహకారం – టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి నగరపాలక సంస్థ పూర్తి సహకారం – మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తిరుపతి నగరం తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు ఛైర్మన్…

పారిశుద్ధ్య పనులు మరింత బాగా చేపట్టండి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

తిరుపతి నగరం నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మరింత బాగా చేయాలని కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ సిబ్బందిని ఆదేశించారు. ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని బైరాగిపట్టెడ, తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ…

సుందరీకరణ పనులు వేగవంతం చేయండి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్

తిరుపతి నగరం నగరంలోని కూడళ్ళలో, రోడ్ డివైడర్ల లో చేపడుతున్న సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని ముత్యాల రెడ్డి పల్లి కూడలిలో జరుగుతున్న సుందరీకరణ పనులను…

వై.యస్.ఆర్. కొత్త పింఛన్లు, రైస్ కార్డ్ మంజూరు

వై.యస్.ఆర్. కొత్త పింఛన్లు, రైస్ కార్డ్ మంజూరులబ్ధిదారులకు పింఛన్లు, రైస్ కార్డులు పంపిణీ చేసిన మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి నగర పాలక సంస్థ కార్యాలయం మేయర్ ఛాంబర్ నందు ఉదయం 27వ డివిజన్ సంబంధించి పింఛన్లు అందజేశారు. 27వ డివిజన్…

మా నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూములు మాకే-ఎంపీపీ వైయస్సార్

అసమర్ధ మంత్రి మల్లారెడ్డి నిర్వాకం వల్లనే బయటవారికి కేటాయించారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ప్రతాప్ సింగారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన డబల్ బెడ్ రూములను స్థానీకులకే ఇవాలని బిజెపి ఘట్కేసర్ మండల అధ్యక్షులు ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో…

నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

జగద్గిరిగుట్ట జెడ్పి హైస్కూల్, ఎంపిపిఎస్ విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ … కష్టపడి చదివే ప్రతి విద్యార్థికి తాను అండగా ఉంటా.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం:…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE