వ్యక్తిగత స్వార్థాలతో కుల రాజకీయాలు చేయొద్దు.

జిన్నారం మండల ముదిరాజ్ ముఖ్య నాయకుల సమావేశం జిఎంఆర్ హయాంలో ముదిరాజులకు పెద్దపీట. మండలంలో నాలుగు సర్పంచులు రెండు ఉపసర్పంచ్లు ముదిరాజులు. సొంత నిధులతో ముదిరాజ్ సంఘాలు నిర్మించిన ఘనత జిఎంఆర్ దే. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు జిన్నారం మండలం ముదిరాజ్.…

ప్రభుత్వ విప్ గాంధీ నివాసంలో అంబరాన్ని అంటిన సంబరాలు

బాణా సంచా కాల్చి ,స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని ప్రకటించిన శుభసందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు,పలు…

పేదల సొంతింటి కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు, మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్

పేదల సొంతింటి కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు, మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల…

జి.హెచ్.ఎం.సి. పరిధిలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పండుగ.

పేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుంది కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ఎమ్మెల్యేలు. నిరుపేదల ఆత్మగౌరవానికి ప్ర‌తీక డబుల్‌ బెదురూమ్ ఇండ్లు – ఎమ్మెల్యే కె.పి.వివేకానంద. ఈ…

వైభవంగా శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం

వైభవంగా శ్రీ శ్రీ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రథమ వార్షికోత్సవం పాల్గొన్నచెరుకుపల్లి భరత్ సింహ రెడ్డిబీజేపీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఈ సందర్భంగా జీడిమెట్ల గ్రామ వాస్తవ్యులు తుంకి కృష్ణా రావు అమ్మవారికి వెండి కిరీటం చేయించి అలంకరించారు.…

నా దేశం – నా మట్టి కార్యక్రమం

ఢిల్లీ లో 75 సం ల ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సైనిక అమరవీరుల స్థూపంకి మట్టిని తీసి పంపే అవకాశం రావడం నాకు గొప్ప గౌరవం. చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డిమేడ్చల్ జిల్లా…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మౌళిక వసతులు కల్పించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మైనారిటీ సెల్ చైర్మన్ల నియామకం.

టి‌పి‌సి‌సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు టి‌పి‌సి‌సి మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ అబ్దుల్లా సొహైల్గా ఆదేశాల మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 125 డివిజన్ (గాజులరామారం) మైనారిటీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ అక్బర్ గారికి,127 డివిజన్ (రంగారెడ్డి నగర్) మైనారిటీ…

డబల్ బెడ్రూంల కోసం ఎదురుచూస్తున్న పేదలను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం.

సీపీఐ, సీపీఎం కార్యదర్శులు ఉమా మహేష్, కీలుకాని లక్ష్మణ్. బహదూరపల్లి లోని డబల్ బెడ్రూంలను నేడు ప్రారంభోత్సవం సందర్భంగా అప్లై చేసుకున్న ప్రతిఒక్కరిని పరిశీలించకుండా కొంతమందికి మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం నాయకులు డబల్ బెడ్రూంల ప్రారంభోత్సవం సందర్భంగా ధర్నా…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన శ్రీరాం నగర్ బీ నూతన కార్యవర్గ సభ్యులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్(125) పరిధిలోని శ్రీరాంనగర్ బి నూతన కార్యవర్గం శ్రీ నవశక్తి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE