మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

గోపినగర్ కాలనీలో వివిధ సమస్యలపై పర్యటించి పరిశీలించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నెహ్రు నగర్ లోతట్టు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కార్పొరేటర్ శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్ గణేష్ కట్ట పరిసర బస్తీలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు…

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి.

అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి.*కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ, త్వరితగతిన పూర్తి చేయించాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి…

ఘనంగా మేయర్ జన్మదిన వేడుకలు..

మేయర్ డాక్టర్ శిరీషకు టిటిడి చైర్మన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకరరెడ్డి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, మేయర్ దంపతులును ఆశీర్వదించారు. మేయర్ డాక్టర్ శిరీష జన్మదిన సందర్భంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు.. నగరంలో ప్రముఖులు, డాక్టర్స్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు..…

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. రాత్రిను నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలు 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని ఒక్షిత్ ఎనక్లేవ్,129 సూరారం డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్,130…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని పలువురు మర్యాదపూర్వకంగా కలిసి శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కావలి గణేష్,…

బాచుపల్లి ప్రగతి అంటిల్ల లో భారీ వర్షం కారణంగా ప్రహరీ గోడ కూలే స్థితి

ఎమ్మెల్యే కేపీ వివేకానంద ,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,కమిషనర్ రామకృష్ణ రావు ,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ,ప్రజాప్రతినిధులతో కలిసి 1వ డివిజన్ బాచుపల్లి ప్రగతి అంటిల్ల లో భారీ…

కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి చౌరస్తాలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి చౌరస్తాలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఎన్ఎస్‌యూఐ అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షలో… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , టీపీసీసీ ప్రతినిధి కొలన్.…

పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం

పేదలు గొప్పగా, ఆత్మగౌరవంతో బ్రతకాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం మేరకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి అర్హులకు ఉచితంగా అందజేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల…

అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ మరియు జనప్రియ నగర్లో మన అభివృద్ధి

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్ మరియు జనప్రియ నగర్లో మన అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు , కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ పాదయాత్ర అల్లాపూర్…

నీలం మధు ముదిరాజ్‌ను పార్టీలకతీతంగా గెలిపించుకుని తీరుతామని ఎన్‌ఎంఆర్‌ యువసేన సభ్యులు తెలిపారు.

పటాన్ చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామానికి చెందిన యువకులు ఎన్‌ఎంఆర్‌ యువసేనలో పెద్ద ఎత్తున చేరడంతో వారికి కండువా వేసి యువసేనలోకి ఆహ్వానించారు. అందరూ కలిసి నీలం మధు ముదిరాజ్‌ వెంటే ఉంటామని వారు ఏకగ్రీవతీర్మానం చేశారు. ఈ ఎన్నికల్లో బీసీ…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE