సొంత గూటికి చేరిన శైలందర్ రెడ్డి వారి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం పరిధిలోని శెట్టి ఆత్మకూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు శైలందర్ రెడ్డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి…

సీఎం సహాయనిధి 3లక్ష రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ పరిధిలోని నల్లకుంట చెందిన లబ్దిదారులు మహమ్మద్ అసద్ S/o అక్బర్ ఎండి కి చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి  చేతుల మీదుగా సీఎం సహాయనిధి క్రింద3లక్ష రూపాయల…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. మాజీ కార్పొరేటర్ పాలకృష్ణ,…

టీడీపీలో చేరిన చింతలపాళెం వైసీపీ నేత మందా రమణయ్య

అల్లీపురంలో జరిగిన కార్యక్రమంలో రమణయ్యకు ఆత్మీయ ఆహ్వానం పలికిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా కసుమూరు సర్పంచ్ గా పోటీ చేసి 800 ఓట్లు సాధించి బలమైన నాయకుడిగా గుర్తింపు…

జబ్బార్ మరణం నాకు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

జబ్బార్ కుటుంబానికి అండగా ఉంటాంకాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారుఈ రోజు ములుగు మండలం జగ్గన్న పేట గ్రామానికి చెందినములుగు ఎమ్మెల్యే సీతక్క వ్యక్తిగత సహాయకుడు కొట్టెం వెంకట్ నారాయణ (జబ్బార్) ఇటీవలే బైక్…

ప్రజలు ఆశించినట్లే అలంపూర్ BRS బీఫాం : ఎమ్మెల్సీ చల్లా.

అలంపూర్ నియోజకవర్గం BRS టికెట్ కేటాయింపు విషయంలో నియోజకవర్గ ప్రజలు త్వరలో శుభవార్త వింటారని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు… ఇటిక్యాల మండలం కొండేరులోని ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ బీ ఫాం నియోజకవర్గ ప్రజలు…

కొనసాగుతున్న వలసల పర్వం…

కొనసాగుతున్న వలసల పర్వం…రమణన్న గెలుపుకు మేము సైతం అని కదులుతున్న యువతరం..గత రెండు రోజులుగా పెద్ద ఎత్తిన కదిలిన కాంగ్రెస్ బిజెపి పార్టీ నాయకులు…తాజాగా నేడు ఘనపురం మండలం బుద్ధారం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది ముఖ్య…

గోదాగోకులంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ధర్మరక్షణే భగవంతుడి అవతార లక్ష్యంకె.డి.సి.సి.చైర్ పర్సన్ ఎస్.వి.విజయమనోహరి. భగవంతుని అవతార లక్ష్యం ధర్మరక్షణేనని కె.డి.సి.సి.ఛైర్ పర్సన్ ఎస్.వి. విజయ మనోహరి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు శ్రీ గోదాగోకులం సంయుక్త నిర్వహణలో కర్నూలు నగరంలోని…

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు….కుత్బుల్లాపూర్ నియోజకవర్గం131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలో చెరుకుపల్లి కాలనీలో శ్రీ వంశీకృష్ణ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, మరియు131 కుత్బుల్లాపూర్ పాప యాదవ్ నగర్ లో గోకుల యాదవ్ సంఘం వారి నిర్వహించిన…

తిరుపతి నుండి అలివేలు మంగాపురం రోడ్డులో ద్విచక్ర వాహనము

తిరుపతి నుండి అలివేలు మంగాపురం రోడ్డులో ద్విచక్ర వాహనము బొలోరో ప్రమాదానికి చోటుచేసుకుంది.

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE