మహమ్మదీయ కళాశాలపై కక్ష సాధింపు సరికాదు

మహమ్మదీయ కళాశాలపై కక్ష సాధింపు సరికాదు— ట్రాక్టర్ కొనుగోలుకు 6 లక్షలు చెల్లించాము— 50 లక్షలు కావాలంటూ బారుగూడెం సర్పంచ్ వేధింపులు— విలేకరుల సమావేశంలో మహమ్మదీయ కళాశాల ప్రిన్సిపాల్ ఆవేదన సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం రూరల్ మండలం,…

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ. 157 మందికి గాను రూ.59.96 లక్షల విలువైన చెక్కులు పంపిణీ.. నేటి వరకు 4276 చెక్కులకు గాను రూ. 18.58 కోట్లు పంపిణీ. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: వివిధ అనారోగ్య…

ఎంపీ నామ చొరవతో ఖమ్మం రైల్వే స్టేషన్ కు మహర్ధశ

ఎంపీ నామ చొరవతో ఖమ్మం రైల్వే స్టేషన్ కు మహర్ధశ నామ తనిఖీలతో రైల్వే అధికారుల్లో కదలిక స్టేషన్ లో పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ స్టేషన్ కు 60 సీసీ కెమెరాలు మంజూరు ప్లాట్ ఫారాల్లో అదనంగా అంబరిల్లా…

వసుధ కార్మికుల వేతన ఒప్పందంపై యాజమాన్యంతో సమావేశమైన ఎమ్మెల్యే

వసుధ కార్మికుల వేతన ఒప్పందంపై యాజమాన్యంతో సమావేశమైన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వసుధ ఫార్మా కెం లిమిటెడ్ లో పని చేస్తున్న ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు 60 మందికి వేతన ఒప్పందంపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ప్రీతి మృతి కేసు: పోలీసుల కస్టడీలో సైఫ్; 6గంటల పాటు ప్రశ్నలవర్షం!!

ప్రీతి మృతి కేసు: పోలీసుల కస్టడీలో సైఫ్; 6గంటల పాటు ప్రశ్నలవర్షం!! తెలంగాణ రాష్ట్రంలో కలకలంగా మారిన మెడికో ప్రీతి మృతి కేసులో అటు ప్రీతి కుటుంబ సభ్యులు, పౌర సంఘాలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్న క్రమంలో ప్రభుత్వం చర్యలకు…

బచ్చుల అర్జునుడు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు

టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడు పార్థివదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు మరియు ఇతర తెదేపా నాయకులు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు, అనంతరం బచ్చుల అర్జునుడు అంతిమయాత్ర ప్రారంభమైంది బచ్చుల అర్జునుడు అంతిమయాత్రలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా,…

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గరలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పతనమయ్యే రోజులు దగ్గరలోనే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సాక్షిత : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గల అల్పా హోటల్ ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలోవంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం…

ట్రాఫిక్ మిత్ర” కార్యక్రమాన్ని ప్రారంభించిన. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్

ట్రాఫిక్ మిత్ర” కార్యక్రమాన్ని ప్రారంభించిన. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ సాక్షిత కర్నూలు జిల్లా ప్రజల భాగస్వామ్యంతోనే ట్రాఫిక్ నియంత్రణ.ట్రాఫిక్ క్రమబద్దీకరణకు వినూత్న కార్యక్రమం .ట్రాఫిక్ నియంత్రణ మనందరి భాద్యత.ఏక్కడైనా , ఏవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే నేరుగా…

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహించిన. కర్నూలు జిల్లా ఎస్పీ

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవియన్స్ డే నిర్వహించిన. కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్ సాక్షిత కర్నూలు జిల్లాసిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత .పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపియస్…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE