పార్క్ సుందరీకరణ పనులపై దృష్టి పెట్టాలని అధికారులను మేయర్ ఆదేశించారు.

శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు 4వ డివిజన్ డాక్టర్స్ కాలనీ నందనవనం పార్క్ ను స్థానిక స్వతంత్ర కార్పొరేటర్ శ్రీరాములు తో కలిసి సందర్శించి పరిశీలించారు. పార్క్ సుందరీకరణ పనులపై దృష్టి పెట్టాలని…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు….

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని శంభీపూర్ లోని కార్యాలయంలో…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 23వ రోజు దుండిగల్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

ప్రగతి యాత్ర‘లో భాగంగా 23వ రోజు దుండిగల్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన… స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాదయాత్ర… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుండిగల్ గ్రామంలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా…

గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి 122వ జయంతి

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారి 122వ జయంతిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ…

గాజులరామారం ఉషోదయ కాలనీలో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

గాజులరామారం ఉషోదయ కాలనీలో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీలో కాలనీ వాసుల సౌజన్యం రూ.1 లక్షతో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకి ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు….

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకి ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని ఈరోజు శంభీపూర్ లోని కార్యాలయంలో…

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో మ్యాజిక్.. ను వెనకనుంచి లారీ ఢీకొనడంతో.. ప్రమాద ఘటన చోటు చేసుకుంది.. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు కాగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి..…

ఎపి బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం

ఎపి బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2023-24 ను ఇవాళ అసెంబ్లీ ముందుకు రానుంది. జగన్ క్యాబినెట్ ఆమోదం తర్వాత ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో,…

భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు పొట్టి శ్రీరాములు

భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు పొట్టి శ్రీరాములు ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి. జయంతి కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాద్ . ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 16.3.2023. భాషా ప్రయుక్త రాష్ట్రాల పితామహులు,…

నీట్ పీజీ – 2023 ఫలితాలలో రికార్డులు తిరగరాస్తున్న అచ్చివర్స్ క్యాంపస్

నీట్ పీజీ – 2023 ఫలితాలలో రికార్డులు తిరగరాస్తున్న అచ్చివర్స్ క్యాంపస్ సాక్షితసికింద్రాబాద్ : సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని డాక్టర్. బాటీయా మెడికల్ కోచింగ్ ఇంస్టిట్యూట్నీట్ పీజీ – 2023 ఫలితాలలో రికార్డులు తిరుగరాస్తూ అచ్చివర్స్ క్యాంపస్ హైదరాబాద్ సాధించింది.అత్యున్నత…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE