భారతదేశ వాటికన్ రాయబారి
భారతదేశ వాటికన్ రాయబారిఆర్చ్ బిషప్ లియోపోల్డో జిరెల్లి ఏలూరు పర్యటన సందర్భంగా ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావ్ ఏలూరులోని బిషప్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఏలూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్…
భారతదేశ వాటికన్ రాయబారిఆర్చ్ బిషప్ లియోపోల్డో జిరెల్లి ఏలూరు పర్యటన సందర్భంగా ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావ్ ఏలూరులోని బిషప్ హౌస్ లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఏలూరు నగర పాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్…
సాక్షితప్రకాశం జిల్లా దర్శి భగత్ సింగ్ 92 వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి లోనీ ప్రశాంత స్కూల్ లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతున్న స్కూల్ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు.మాజీ డివైఎఫ్ఐ నాయకులు సందు వెంకటేశ్వరరావు.డివైఎఫ్ఐ జిల్లా…
విశాఖ రామజోగిపేటలో కూలిన మూడంతస్తుల భవనం.. ముగ్గురు మృతి సాక్షిత విశాఖపట్నం/జగదాంబ కూడలి(విశాఖ) విశాఖ నగరం కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో అర్ధరాత్రి మూడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది..ఈ ఘటనలో బాలిక సాకేటి అంజలి(14), దుర్గాప్రసాద్(17)తో పాటు మరొకరు మృతి చెందగా, ఐదుగురికి…
రాహుల్ సిప్లి గంజ్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి తలసాని సాక్షిత : ఆస్కార్ అవార్డ్ పొందిన RRR చిత్రంలోని నాటు నాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ఆస్కార్ అవార్డ్ పొందిన తర్వాత నగరానికి వచ్చిన రాహుల్ సిప్లిగంజ్ మంత్రి తలసాని…
లే-అవుట్ల అనుమతులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి. -జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ జిల్లా చైర్మన్ గా పప్పుల వేణుగోపాల్ నియామకం సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మం జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్ట్ చైర్మన్ గా సీనియర్ జర్నలిస్ట్ పప్పుల వేణుగోపాల్ ను నేషనల్ ప్రెసిడెంట్…
రంజాన్ ఉపవాస ప్రాశస్త్యం. ఖమ్మం బ్యూరో మదర్ సాహెబ్ షేక్ (జర్నలిస్ట్) రోజా (ఉపవాసాలు)ను అరబీలో ‘సౌమ్’ అంటారు. సౌమ్ అంటే ఆగిపోవడం, కట్టుబడి ఉండటం అని అర్థం. ధార్మిక పరిభాషలో ఆరాధనా సంకల్పంతో సూర్యోదయానికి ముందు నుండి సూర్యాస్తమయం వరకు…
కొవ్వూరు రైల్వే లైన్ సంగతేమిటో తేల్చండి కొత్త రైల్వే ప్రాజెక్టుల ప్రతిపాదనలు ఏవి? కొత్తగా ఎన్ని రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశారు? లోక్ సభలో రైల్వే ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పక్ష నాయకులు నామ నాగేశ్వరరావు లిఖితపూర్వక ప్రశ్న దేశ వ్యాప్తంగా కొత్తగా…
ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు పునరావాస సహాయం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేలు పునరావాస సహాయం అందజేస్తున్నట్లు…
తుమ్మల రాజకీయ నిరీక్షణ-అభిమానులలో అంతర్మథనం”అభివృద్ధి ప్రధాతకు అన్యాయం జరిగింది అనే భావనలో పాలేరు ప్రజలు”లోడిగ వెంకన్నయాదవ్. సామాజిక వెత్త. పాలేరుసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: 40సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు నాలుగు సంవత్సరాలు…