నూతన సన్నిధానం కు భూమిపూజ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ పట్టణం లోని అయ్యప్ప ఆలయం లో అయ్యప్ప దీక్ష స్వాముల సౌకర్యార్థం SDF నిధులు 30 లక్షలతో నిర్మించనున్న నూతన సన్నిధానం కు భూమిపూజ చేసిన *తెలంగాణ రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి . సాక్షిత…

పల్లకిపై మోహిని అలంకారంలో కోదండరాముడు

పల్లకిపై మోహిని అలంకారంలో కోదండరాముడు . తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం మోహిని అలంకారంలో శ్రీరామచంద్రుడు పల్లకిలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ వైభవంగా…

నెల్లూరు జిల్లా న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

నెల్లూరు జిల్లా న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. సాక్షిత : జ‌న విజ్ఞాన వేదిక క‌న్వీన‌ర్, నెల్లూరు హాస్పిటల్స్ అధినేత డాక్ట‌ర్ విజ‌య్ కుమార్ హ‌త్య కేసులో నిందితుల‌కు నెల్లూరు జిల్లా న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఈ హ‌త్య కేసులో…

ప్రాంతీయ సదస్సు, హజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.

జాతీయ భద్రత మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై బెంగుళూరు వేదికగా ప్రాంతీయ సదస్సు, హజరైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. సాక్షిత : ఏపీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సదస్సులో పాల్గొన్న సీఎం వైయస్‌.జగన్‌.అసెంబ్లీ సమావేశాలు…

స్కూల్ యూనిఫాంలో వైన్ షాప్ ల దగ్గర

స్కూల్ యూనిఫాంలో వైన్ షాప్ ల దగ్గర సాక్షిత : బాపట్ల మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు గత రెండు రోజుల క్రితం స్కూల్ యూనిఫాంలో వైన్ షాప్ ల దగ్గర వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయటంతో జిల్లా విద్యాశాఖ అధికారి…

అన్నదాత సుఖీభవ

అన్నదాత సుఖీభవ 145వ రోజు అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ…

సోప్పకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు

సోప్పకు నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు సాక్షిత : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొండపేట గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు సొప్పకు నిప్పటించారు. కొండపేటకు చెందిన రైతు పిక్కిలి జయరాముడికి చెందిన ఎకరా 10 సెంట్లలో ఉన్న మొక్క జొన్న…

మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉదృతం

మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉదృతంమహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదువివిధ రూపాల్లో దేశవ్యాప్తంగా కార్యక్రమాలుదేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు మరియు చర్చలు.. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికమహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని…

ప్రపంచ నీటి దినోత్సవం

సాక్షిత : 2023 సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో జలమండలి అధికారులతో అవగాహన పత్రాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నో వ్యయ ప్రయాసలకు కోర్చి హైదరాబాద్ మహానగరానికి నీటిని తీసుకొస్తున్నామని… రోజుకు…

రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రం లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి జిల్లా సంయుక్త కలెక్టర్ మధుసూదన్ నాయక్ RDO దాసరి వేణు ఎంపీపీ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE