బాపట్ల మండల సమైక్య కి16కోట్ల 36 లక్షల చెక్కును పంపిణీ

బాపట్ల మండల సమైక్య కి16కోట్ల 36 లక్షల చెక్కును పంపిణీ చేసిన బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి,బాపట్ల జిల్లా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ రావు,మరియు…

వైయస్సార్ విలేజ్ క్లీనిక్ 104 ద్వార వైద్య సేవలు.

సాక్షిత నంద్యాల జిల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వం,గ్రామాలలోకి 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్, పి జి సియన్ ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకె వైద్య సేవలు విస్తరించి అక్కడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే…

గురువిందపూడిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు – మంత్రి కాకాణి”

గురువిందపూడిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు – మంత్రి కాకాణి” సాక్షితనెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గ మనుబోలు మండలం గురువిందపూడి సచివాలయ పరిధిలో రెండవ రోజు “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార,…

తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మించనున్న శ్రీ కృష్ణ మందిరం

*తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మించనున్న శ్రీ కృష్ణ మందిరం * సాక్షితనెల్లూరు జిల్లా:* సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, మహమ్మదాపురం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నిర్మించనున్న శ్రీ కృష్ణ మందిరం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్…

వరికూటి అశోక్‌బాబు కుటుంబ సభ్యుwలను పరామర్శించి, ధైర్యం చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌,మంత్రి

ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ వరికూటి అశోక్‌బాబు నివాసంలో ఆయన తల్లి కోటమ్మ భౌతికకాయానికి నివాళులర్పించి వరికూటి అశోక్‌బాబు కుటుంబ సభ్యుwలను పరామర్శించి, ధైర్యం చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌,మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,మంత్రి…

ప్రభుత్వ ఆసుపత్రికి పార్టీ రంగులు ఎలా వేస్తారు:నరేంద్ర వర్మ

సాక్షిత : బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి వైసీపీ పార్టీ రంగులు వేయడం తగదని, ప్రజల సొమ్ముతో ప్రజల కోసం నడుపుతున్న ఆసుపత్రిని ఒక పార్టీకి ఎలా పరిమితం చేస్తారని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ…

ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి

సాక్షిత అమరావతి : ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వన శుభపత్రికను అందజేసిన టీటీడీ ఛైర్మన్‌ వై.వీ.సుబ్బారెడ్డి, ఈవో ఏ.వి. ధర్మారెడ్డి ముఖ్యమంత్రికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి…

అవయవదానానికి ముందుకు రావాలని
ప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పిలుపునిచ్చారు

అవయవదానానికి ముందుకు రావాలనిప్రధాని నరేంద్ర మోదీ దేశవాసులకు పిలుపునిచ్చారు ఈ ప్రక్రియను సులభతరం చేసేలా, పౌరులను ఈ దిశగా ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని రూపొందిస్తోందని చెప్పారు. ఆదివారం నిర్వహించిన 99వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ…

మత్తు పదార్థాల నియంత్రణకు సమిష్టి కృషి

మత్తు పదార్థాల నియంత్రణకు సమిష్టి కృషి జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి. నంద్యాల, మార్చి 25:- జిల్లాలో మత్తు పదార్థాల నియంత్రణకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి,…

చీరాల,ఒంగోలు తదితర ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడని

బాపట్ల జిల్లా….. ఎస్.ఐ.జానీ విధుల్లో భాగంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతని పేరు షేక్ వెంకన్నబాబు అని అతను చీరాల,ఒంగోలు తదితర ప్రాంతాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిసింది.ఇప్పటివరకూ అతను దొంగిలించిన పదిహేను బైక్ లను స్వాధీనం చేసుకుని…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE