రైతు నగరంలో 35 లక్షల రూపాయలతో నూతన సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి.

రైతు నగరంలో 35 లక్షల రూపాయలతో నూతన సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి.సాక్షిత నంద్యాల జిల్లా నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు రైతు నగరం నందు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 35 లక్షల రూపాయలతో నూతన…

విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత

విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేత ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు జెడ్పి హైస్కూలు విద్యార్థులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. ఇందుకోసం శాసనసభ్యులు కృష్ణప్రసాదు తన స్వంత నిధులను వెచ్చించారు. బ్యాడ్మింటన్ బ్యాట్లు, 70 జతల స్పోర్ట్స్…

ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ

తిరుమల: ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఆయన…

అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి.

అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కృషి… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన వివిధ కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.…

కేటీఆర్ నా కొడుకుకి మళ్ళీ ప్రాణం పోసిండు.. శ్రీకాంత్ చారి తల్లి భావోద్వేగం

కేటీఆర్ నా కొడుకుకి మళ్ళీ ప్రాణం పోసిండు.. శ్రీకాంత్ చారి తల్లి భావోద్వేగం ఎల్బీనగర్ చౌరస్తాకు శ్రీకాంతాచారి పేరు పెడుతున్నట్లు ప్రకటించారు మంత్రి కేటీఆర్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి ఇక్కడే ఆత్మహత్యాయత్నం చేశాడని కూడా గుర్తు చేశారు…

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల-మాస్క్‌ తప్పనిసరి

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో…

నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు రాష్ట టీడీపీ నాయకులు

కర్నూలు కి చెందిన పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న కడప జిల్లా లో విధులు నిర్వహిస్తూ గత వారం లో అనుమానస్పదoగా మృతి చెందడం తో ఈరోజు 19 వ వార్డ్ లో రామచంద్ర మిషన్ ఎదురుగా ఉన్న అతని నివాసనికీ…

ఇంటర్ విద్యార్థులకు 2 మార్కులు కలుపుతాం: బోర్డు.

ఇంటర్ విద్యార్థులకు 2 మార్కులు కలుపుతాం: బోర్డు. AP: ఇంటర్ విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ తెలిపింది. ఇవాళ జరిగిన ఇంటర్ ఫిజిక్స్-2 (ఇంగ్లీష్ మీడియం) పేపర్లో తప్పులు దొర్లినట్లు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలుపుతున్నట్లు…

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ఆలోచనను విరమించుకోవాలి

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ఆలోచనను విరమించుకోవాలి.రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆడడ్డుకోకపోతే మూల్యం తప్పదు సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు హెచ్చరించారు. స్థానిక సిపిఐ ఆఫీస్ కోట రెడ్డి భవన్లో…

“కాకాణి మేలు ఈ జన్మకు మరువలేమంటున్న పచ్చికాయలమిట్ట, చుట్టుగుంట గ్రామస్తులు”

“కాకాణి మేలు ఈ జన్మకు మరువలేమంటున్న పచ్చికాయలమిట్ట, చుట్టుగుంట గ్రామస్తులు” భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎంతోమంది శాసనసభ్యులు గెలిచినా, మంత్రులైనా తమ గోడు పట్టించుకోలేదని మంత్రి కాకాణి మాట ఇచ్చిన 3 నెలలు గడవక ముందే, గ్రామానికి 1కోటి17…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE