దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల-మాస్క్‌ తప్పనిసరి

దేశంలో కొవిడ్‌ కేసుల పెరుగుదల.. మాస్క్‌ తప్పనిసరి కరోనా మహమ్మారి ముప్పు మళ్లీ పెరుగుతున్నది. ఇటీవల కొద్దిరోజులుగా వరుసగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 14 రాష్ట్రాల్లోని 29 జిల్లాల్లో ఇన్‌ఫెక్షన్‌ రేటు 10శాతం దాటింది. అదే సమయంలో 59 జిల్లాల్లో…

నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు రాష్ట టీడీపీ నాయకులు

కర్నూలు కి చెందిన పశుసంవర్ధక శాఖ డీడీ అచ్చెన్న కడప జిల్లా లో విధులు నిర్వహిస్తూ గత వారం లో అనుమానస్పదoగా మృతి చెందడం తో ఈరోజు 19 వ వార్డ్ లో రామచంద్ర మిషన్ ఎదురుగా ఉన్న అతని నివాసనికీ…

ఇంటర్ విద్యార్థులకు 2 మార్కులు కలుపుతాం: బోర్డు.

ఇంటర్ విద్యార్థులకు 2 మార్కులు కలుపుతాం: బోర్డు. AP: ఇంటర్ విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ తెలిపింది. ఇవాళ జరిగిన ఇంటర్ ఫిజిక్స్-2 (ఇంగ్లీష్ మీడియం) పేపర్లో తప్పులు దొర్లినట్లు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలుపుతున్నట్లు…

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ఆలోచనను విరమించుకోవాలి

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు ఆలోచనను విరమించుకోవాలి.రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆడడ్డుకోకపోతే మూల్యం తప్పదు సిపిఐ కందుకూరు నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు హెచ్చరించారు. స్థానిక సిపిఐ ఆఫీస్ కోట రెడ్డి భవన్లో…

“కాకాణి మేలు ఈ జన్మకు మరువలేమంటున్న పచ్చికాయలమిట్ట, చుట్టుగుంట గ్రామస్తులు”

“కాకాణి మేలు ఈ జన్మకు మరువలేమంటున్న పచ్చికాయలమిట్ట, చుట్టుగుంట గ్రామస్తులు” భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎంతోమంది శాసనసభ్యులు గెలిచినా, మంత్రులైనా తమ గోడు పట్టించుకోలేదని మంత్రి కాకాణి మాట ఇచ్చిన 3 నెలలు గడవక ముందే, గ్రామానికి 1కోటి17…

ఆశీలుకు టెండర్ రద్దు చేయాలి,వేలం పాట మళ్లీ నిర్వహించాలి

ఆశీలుకు టెండర్ రద్దు చేయాలి,వేలం పాట మళ్లీ నిర్వహించాలి ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం స్పందనలో కలెక్టర్ కు టీడీపీ కౌన్సిలర్ల ఫిర్యాదు కొండపల్లి పురపాలికలో ఇటీవల నిర్వహించిన ఆశీలు టెండర్ ను రద్దు చేసి తిరిగి వేలం పాట…

భూమి పూజ కార్యక్రమానికి హాజరైన కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి

నెల్లూరు గుడ్లూరు మండలం రామాయపట్నం పోర్ట్ నిర్మాణంలో భాగంగా పోర్టుకు భూములు ఇచ్చినటువంటి రైతులకు మరియు గ్రామస్తులకు పునర్నిర్మాణంలో భాగంగా (R&R) గ్రామస్తులకు మౌలిక వసతులు భూములు కోల్పోయినటువంటి రైతులకు ఇళ్ల నిర్మాణము ఆవుల వారి పాలెం గ్రామంలో నేడు భూమి…

భాస్కర్ అనే లా స్టూడెంటుపై దాడి

కడప బద్వేలు రాధాకృష్ణ కళ్యాణ మండపంలో భాస్కర్ అనే లా స్టూడెంటుపై దాడి… వాహనాలలో వచ్చి భాస్కర్ పై దాడి చేసిన దుండగులు… దుండగుల నుంచి తప్పించుకుని పారిపోయిన భాస్కర్… ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యక్షం… బాధితుని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న పోలీసులు……

ప్రజల చెంతకు ప్రజా నాయకులు మదిరె రంగ సాయి రెడ్డి…

ప్రజల చెంతకు ప్రజా నాయకులు మదిరె రంగ సాయి రెడ్డి… (ధర్మ వ్యూహం, యర్రగొండపాలెం) ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండల పరిధిలోని పిల్లి కుంట తాండ లో పర్యటించిన ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షులు మదిరె రంగ సాయి రెడ్డి…

గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్

విజయవాడ: గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన సీఎం జగన్ విశాఖలో జరిగే జీ-20 ప్రతినిధుల సమావేశం వివరాలు గవర్నర్ కు తెలియజేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్టు తెలుస్తోంది. రేపు విశాఖలో జీ-20 సమావేశం జరగనుంది.…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE