ప్రజా ప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు

సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు

పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలు సాక్షిత హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 774 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో ఇప్పటికే 399 స్టేషన్లలో సీసీ కెమెరాలు…

కొండాపురం మండలం , పార్లపల్లి గ్రామం లో జరుగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర

సాక్షిత : నెల్లూరు జిల్లా , ఉదయగిరి నియోజకవర్గం , కొండాపురం మండలం , పార్లపల్లి గ్రామం లో జరుగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలిసి జెసి ప్రభాకర్ రెడ్డి పాల్గొనడం…

మల్లంపెట్ మరియు మహేశ్వరం గ్రామాల బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

మల్లంపెట్ మరియు మహేశ్వరం గ్రామాల బోనాల పండుగ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ పరిధిలోని మల్లంపెట్ మరియు మహేశ్వరం గ్రామాలలో త్వరలో నిర్వహించనున్న బోనాల పండుగ ఏర్పాట్లపై పలువురితో శంభీపూర్ లోని కార్యాలయంలో సమీక్ష…

ఖమ్మం టూ టౌన్ సిఐ గా భాధ్యతలు స్వీకరించిన రవికుమార్

ఖమ్మం టూ టౌన్ సిఐ గా భాధ్యతలు స్వీకరించిన రవికుమార్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఇటీవల జరిగిన సర్కిల్ ఇన్స్‌పెక్టర్ల బదిలీలలో భాగంగామహబూబాబాద్ జిల్లా పిసిఆర్ నుండి ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయిన…

రూ.30 లక్షల వ్యయంతో పలు అభివృధి పనులకు శంకుస్థాపన చేసిన శంభీపూర్ కృష్ణవేణి క్రిష్ణ …

రూ.30 లక్షల వ్యయంతో పలు అభివృధి పనులకు శంకుస్థాపన చేసిన శంభీపూర్ కృష్ణవేణి క్రిష్ణ … సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ మల్లంపెట్ 21వ వార్డులో ఈరోజు రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న సి.సి.రోడ్డు మరియు అండర్…

గిద్దలూరు అటవీ శాఖ డివిజన్ లో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ కార్యదర్శి పులుల అభయారణ్యం వై మధుసూదన్ రెడ్డి I.F.C పర్యటనా

గిద్దలూరు అటవీ శాఖ డివిజన్ లో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ కార్యదర్శి పులుల అభయారణ్యం వై మధుసూదన్ రెడ్డి I.F.C పర్యటనా ప్రకాశం జిల్లా గిద్దలూరు అటవీ శాఖ డివిజన్ లో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ కార్యదర్శి పులుల…

ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భాంతి.

ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భాంతి. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం. తాడేపల్లి. ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లిబృందంతో వెళ్తున్న బస్సు…

YSRCP గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా సింగ్ నరసింహారావు గారిని ఎంపిక చేసిన సందర్బంగా వారు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు

YSRCP గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా సింగ్ నరసింహారావు గారిని ఎంపిక చేసిన సందర్బంగా వారు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారిని నగర పాలక సంస్థలోని మేయర్ ఛాంబర్ నందు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE