కాన్సర్ కు సంబందించిన వాక్సిన్
9 నుండి 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు సంక్రమించే సర్వయికల్ కాన్సర్ కు సంబందించిన వాక్సిన్ ను కేంద్రం లోని మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్న ఆడపిల్లలకు అందరికి ఉచితంగా అందిస్తోంది… బైట మార్కెట్ లో ఈ వాక్సిన్ కంపెనీని బట్టి…
9 నుండి 15 ఏళ్ల వయసున్న ఆడపిల్లలకు సంక్రమించే సర్వయికల్ కాన్సర్ కు సంబందించిన వాక్సిన్ ను కేంద్రం లోని మోదీ ప్రభుత్వం దేశంలో ఉన్న ఆడపిల్లలకు అందరికి ఉచితంగా అందిస్తోంది… బైట మార్కెట్ లో ఈ వాక్సిన్ కంపెనీని బట్టి…
సీఎం హోదాలో వైఎస్ జగన్.. ప్రధానిని కలిశారు.. అదే విధంగా ప్రతిపక్ష నేత హోదాలో కేంద్రమంత్రులను చంద్రబాబు కలిశారు.. ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది-బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.
అమరావతి: కర్నూలు, గుంటూరు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన.. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి హాజరుకానున్న సీఎం. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఎలక్టోరల్ బాండ్స్ స్కీం పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ స్కీం ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. విరాళాల…
మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు వెసులుబాటుగా ఉండడం లేదని.. బస్సు మధ్యలో ఉన్న 6 సీట్లు తొలగించాలని ఆర్టీసీ యోచిస్తోంది. సిటీ బస్సుల్లో మెట్రో రైలు మాదిరి అటు…
తిరుమల: 18 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 67,275 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 25,293 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.07 కోట్లు
ఆటో బంద్.. హైదరాబాద్లో భారీ ర్యాలీవిజయవంతం చేయాలి ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం.. టీఏటీయూ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్ మల్లాపూర్లో బుధవారం…
మూడవ రోజుకు చేరిన రైతుల ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమం.. రైతులతో చర్చలు జరిపేందుకు పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. చండీగఢ్లో సాయంత్రం ఐదు గంటలకు రైతు సంఘాల నేతలతో కేంద్రం చర్చలు.. చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై పంజాబ్ లో ఎస్ఎల్ఆర్…
విశాఖ (అనకాపల్లి ) : అనకాపల్లిలో నారాయణ కాలేజీ నిర్వాకం…… యాజమాన్య వేదింపులకు విద్యార్థి బలి…. టీచర్ కొట్టాడంటూ మనస్థాపానికి గురై ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మచ్ఛకర్ల వంశీ.. అనకాపల్లి నారాయణ కాలేజీ లో ఇంటర్ మెదటి సంవత్సరం…
వాలంటీర్లకు ఎన్నికల విధులు.. CEC క్లారిటీ ఆంధ్ర ప్రదేశ్ : గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి…