పందులు అమ్ముకున్న వినుకొండ కమిషనర్ ..

పందులు అమ్ముకున్న వినుకొండ కమిషనర్ .. వినుకొండ: వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ తమ పందులను అమ్ముకున్నాడని పందుల పెంపకం దారుడు దార్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మరికొందరు బాధితులు రాష్ట్ర గవర్నర్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ విచారణ…

పనులు ఎలాజరుగుతున్నాయో ఒకసారి వెళ్లి పరిశీలించుకోండి: ఎమ్మెల్యే కేపీ

ప్రకాశం జిల్లా వైయస్ఆర్ సీపీ ప్రెస్ నోట్తేదీ: 21-04-2023స్థలం: మార్కాపురం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వెలుగొండను ఎందుకు పూర్తి చేయలేకపోయారు చంద్రబాబు..? మార్కాపురంకు మెడికల్ కాలేజీ ఒక వరం… పనులు ఎలాజరుగుతున్నాయో ఒకసారి వెళ్లి పరిశీలించుకోండి: ఎమ్మెల్యే కేపీ నాగార్జున…

బాలుడి హత్యలో దోషులను కఠినంగా శిక్షిస్తాం… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

బాలుడి హత్యలో దోషులను కఠినంగా శిక్షిస్తాం… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లోని అల్లా ఉద్దీన్ కోటి లో దారుణ హత్యకు గురైన బాలుడు వాహిద్ (8) కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్న…

తిరుపతి శ్రీనివాససేతు మూడవ దశ ట్రైల్ రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన

తిరుపతి శ్రీనివాససేతు మూడవ దశ ట్రైల్ రన్ ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాససేతు మూడోదశ పనులు పూర్తిచేసుకుని ట్రైల్ రన్ కోసం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్…

చంద్రబాబు నాయుడు గారి రోడ్డు షో కార్యక్రమంలో గజమాలతో ఘనస్వాగతం

ప్రకాశం జిల్లా: మార్కాపురం… మార్కాపురం పట్టణంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి రోడ్డు షో కార్యక్రమంలో గజమాలతో ఘనస్వాగతం పలికిన టిడిపి నాయకులు… మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు… జనసంద్రమైన మార్కాపురం…

ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన పై మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్

ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన పై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కామెంట్స్. దళితులను అవహేళన చేసిన బాబూ కొడుకులకు దళిత నియోజకవర్గం యర్రగొండపాలెంలో తిరిగే అర్హత ఉందా? దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా?… దళితులు ఏమి…

ఉమ్మడి ఏపి కు 3 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన గొప్ప నాయకుడు చంద్రబాబు

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయాల్లో ఆదర్శనీయులు,ఉమ్మడి ఏపి కు 3 సార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన గొప్ప నాయకుడు చంద్రబాబు ..వైసీపీ పాలనలో 20 ఏండ్లు వెనక్కి వెళ్లిన ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు గారి అవసరం ఎంతైనా వుంది‌..మళ్లీ చంద్ర బాబు…

ఉపాధి హామీ కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

తిరుపతి జిల్లా,పుత్తూరు… ఉపాధిహామీకూలీలకుమౌలికసదుపాయాలుకల్పించాలి -వ్యవసాయకార్మికసంఘంసబ్ కమిటీ మెంబర్ డి మహేష్ డిమాండ్… పుత్తూరుమండలం పరమేశ్వర మంగళం పంచాయతీ పరిధిలో, కైలాసపురం, జై రానాపురం, ముట్టుగంటి సత్రం, కూర్మన్ కండ్రిగగ్రామంలో. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE