అన్నదాత సుఖీభవ 208వ రోజు అన్న క్యాంటీన్

బాపట్ల జిల్లా అన్నదాత సుఖీభవ 208వ రోజు అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న…

చెత్త నుంచి దళితులకు విముక్తి జరిగేనా?

బాపట్ల జిల్లా చెత్త నుంచి దళితులకు విముక్తి జరిగేనా? కర్లపాలెం మండలంలోని జాతీయ రహదారి వెంట అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే…

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటమే ప్రభుత్వ ధ్యేయం.

పల్నాడు జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించటమే ప్రభుత్వ ధ్యేయం. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు APSSDC ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమం లో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ గారి…

మంత్రి హరీశ్ రావును కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

మంత్రి హరీశ్ రావును కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య — రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి నూతన భవనం, వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చెయ్యాలని వినతి నల్లగొండ సాక్షిత ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖమాత్యులు తన్నీరు…

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నదే కేసీఆర్ సంకల్పం

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నదే కేసీఆర్ సంకల్పం— ఇండ్ల పట్టాల పంపిణీ అనంతరం కెసిఆర్ ను కలిపే బాధ్యత మాదే— ఏ సమస్య వచ్చినా జర్నలిస్టులకు అండగా ఉంటా— రాజ్యసభ సభ్యునిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) అభినందన…

కిడ్స్ క్లబ్ ప్లే జోన్ ను ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర

కిడ్స్ క్లబ్ ప్లే జోన్ ను ప్రారంభించిన ఎంపీ రవిచంద్ర ఖమ్మం బైపాస్ రోడ్డు కొత్త బస్టాండ్ వద్ద ఘనంగా ప్రారంభమైన ప్లేస్కూల్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఖమ్మంలో చిన్నారులకు ఆటపాటలతో పాటు ఆహ్లాదాన్ని అందించేందుకు నెలకొల్పిన “కిడ్స్…

ముగిసిన స్మార్ట్ కిడ్జ్ సమ్మర్ క్యాంపు.

ముగిసిన స్మార్ట్ కిడ్జ్ సమ్మర్ క్యాంపు. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ శుక్రవారం ఉత్సాహంగా ముగిసింది. ఈ నెల రోజులపాటు విద్యార్థులకు అబాకస్, కాలిగ్రఫీ, ఇంస్ట్రు…

నేడు పొంగులేటి పోడు రైతు భరోసా ర్యాలీ

నేడు పొంగులేటి పోడు రైతు భరోసా ర్యాలీ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పోడు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం లోని ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి భద్రాద్రి…

మహిళలు సాధికారత సాధించాలి – ఎస్ బిఐ సిజీఎం

మహిళలు సాధికారత సాధించాలి – ఎస్ బిఐ సిజీఎం చిట్యాల సాక్షిత ప్రతినిధి మహిళలు అన్ని రంగాల్లో సాధికారత దిశగా పయనించాలని ఎస్ బిఐ హైదరాబాద్ సర్కిల్ సిజిఎం అమిత్ జింగ్రాన్ అన్నారు.చిట్యాల పట్టణంలోనీ రైతు వేదిక వద్ద నల్లగొండ ఎస్‌బిఐ…

మహానాడుకు ప్రభుత్వం ఆటంకం సృష్టిస్తుంది

మహానాడుకు ప్రభుత్వం ఆటంకం సృష్టిస్తుంది యాంకర్:- మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరుగు మహానాడుకు వైకాపా ప్రభుత్వం ఆటంకం సృష్టిస్తుందని జిల్లా టిడిపి పార్లమెంటరీ అధ్యక్షులు, ఆముదాలవలస మాజీ శాసనసభ్యులు కూన రవికుమార్ ఆరోపించారు.శ్రీకాకుళం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE