టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. వాయిదా అనంతరం కూడా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించడంతో MLAలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు,…

ప్రభుత్వాలు మారుతున్న ఆడబిడ్డ ఆడపిల్లలపై ఆగని ఆగాయిత్యలు

ప్రభుత్వాలు మారుతున్న ఆడబిడ్డ ఆడపిల్లలపై ఆగని ఆగాయిత్యలు –ఏబీవీపీ శంకర్ పల్లి నగర కార్యదర్శి నితిన్ సాక్షిత శంకర్‌పల్లి : ప్రభుత్యం మారిన విద్యార్థులపై ఆగని అరాచకాలు.వార్డెన్ పై వెంటనే సస్పెండ్ చేయాలి.నిందితులను కటినంగా శిక్షించాలి.ABVP శంకర్ పల్లి నగర కార్యదర్శి…

త్వ‌ర‌లో తెలంగాణ అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భ‌ర్తీ

తెలంగాణలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అంగన్వాడీ సెంటర్లలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీ సెంటర్లలో టీచర్లు,…

ఛలో సిద్దిపేట కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీప దాస్ మున్షీ

ఛలో సిద్దిపేట కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీప దాస్ మున్షీ ని మాజీ ఎమ్మేల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి…

ఎమ్మెల్యే కొడాలి నాని మర్యాదపూర్వకంగా కలిసిన…..ఎక్సైజ్ సూపర్డెంట్ ఆవులయ్య

ఎమ్మెల్యే కొడాలి నాని మర్యాదపూర్వకంగా కలిసిన…..ఎక్సైజ్ సూపర్డెంట్ ఆవులయ్య-మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా ఏపీను తీర్చిదిద్దేలా సీఎం జగన్ చర్యలు – ఎమ్మెల్యే కొడాలి నాని *సాక్షిత *గుడివాడ : కృష్ణాజిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఏ.ఆవులయ్య ఎమ్మెల్యే…

పదవ తరగతి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మోటివేషనల్ తరగతులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పదవ తరగతి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మోటివేషనల్ తరగతులను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . అనంతరం సొంత…

నూతన వాహనాన్ని ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ జయరాం నగర్ వాసులు ఆర్. నర్సింహా నూతన వాహనాన్ని ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

మల్లంపేట్ లోని 24వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీలోని మల్లంపెట్ లోని 24వార్డులోరూ.74 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు, డ్రైనేజీ మరియు తదితర నిర్మాణ పనులను వైస్ చైర్మన్ పద్మారావు మరియు స్థానిక కౌన్సిలర్ అర్కల అనంతస్వామి ముదిరాజ్ తో కలిసి ప్రారంభించిన…

బస్ డిపో ఎన్నికల హామీ వరకే పరిమితం కావడం దురదృష్టకరం.

బస్ డిపో ఎన్నికల హామీ వరకే పరిమితం కావడం దురదృష్టకరం.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమ మహేష్. *సాక్షిత : * జగతగిరిగుట్ట సీపీఐ ఆధ్వర్యంలో జగతగిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద జగతగిరిగుట్ట లో బస్ డిపో,మెడికల్ కాలేజ్ ఏర్పాటు చెయ్యాలని కోరుతూ…

ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టిన ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE