జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్..*చలో చేవెళ్ల..

మూడు రంగుల జెండా పట్టిన శేరిలింగంపల్లి మహిళ దళం..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి .అనుములు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ మహిళ రివ్యూ మీటింగ…

కంచికచర్ల లో డ్వాక్రా మహిళలకు వై.యస్.ఆర్. ఆసరా చెక్కును అందజేసిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

సాక్షిత : మహిళల్లో చిరునవ్వులు చిందేలా సీఎం వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కృషి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..*కంచికచర్ల మండలంలో 14,670 మంది డ్వాక్రా మహిళలకు YSR ఆసరా ద్వారా నాలుగో విడత ద్వారా రూ.13.39…

వైసీపీకి మరో షాక్ గుంటూరు జిల్లా కీలక నేత టీడీపీ లోకి

వైసీపీకి మరో షాక్ గుంటూరు జిల్లా కీలక నేత టీడీపీ లోకి గుంటూరు జిల్లా రాజకీయాల్లో చక చక మార్పులు జరుగుతున్నాయి గత ఇరవై సంవత్సరాలనుండి వైసీపీకి కీలకంగా వ్యవ్యహరించిన కీలక నేత భరత్ రెడ్డి టీడీపి లోకి వెళ్తున్నారని సమాచారం,…

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు

సంగడిగుంటలో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల30 మంది అనారోగ్య బారిన పడి ఉన్నారు…వీరిలో ఒకరు మృతి చెంది ఉన్నారు. వీరందరూ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉన్నారు…

ఇవాళ రాత్రికి ఇచ్చాపురనికి నారా లోకేష్..

రేపు ఉదయం ఇచ్ఛాపురం నుంచి లోకేష్ “శంఖారావం” యాత్ర ప్రారంభం.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన టీడీపీ శ్రేణులు.

ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కాంక్షిస్తున్నారు: పవన్‌కల్యాణ్‌

ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలి పొత్తులపై జనసేన కార్యకర్తలకు పవన్‌కల్యాణ్ కీలక సూచనలు పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా వ్యాఖ్యానించవద్డు: పవన్‌ జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యం విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పొత్తు…

బీజేపీ నేత బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర ప్రారంభమైంది.

కొండగట్టులో పూజలు చేసిన అనంతరం మేడిపల్లి నుంచి యాత్ర మొదలుపెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7సెగ్మెంట్లలో ఈ యాత్ర సాగనుంది. ఈ రోజు వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈ నెల 10…

మాజీమంత్రి మేకతోటి సుచరిత కాన్వాయ్ ను అడ్డుకున్న టిఎన్ఎస్ఎఫ్

గుంటూరు జిల్లామంగళగిరి మాజీమంత్రి మేకతోటి సుచరిత కాన్వాయ్ ను అడ్డుకున్న టిఎన్ఎస్ఎఫ్, నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ రోడ్డుపై మానవహారంగా ఏర్పడి నిరసన తెలుపుతున్న నిరుద్యోగ జేఏసీ నేతలు కారును అడ్డగించి, కారు…

సినీ హీరో మహేశ్‌బాబు కుమార్తె… సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు

సినీ హీరో మహేశ్‌బాబు కుమార్తె… సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు.. క్లిక్ చేస్తే అయిపోయినట్టే సైబర్ మోసాలకు తెగబడుతున్న నేరగాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలు ఇలాంటి వాటిని నమ్మొద్దన్న జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సైబర్ నేరగాళ్లు అందివచ్చిన…

పార్లమెంట్ ఎన్నికలకి సిద్ధంగా ఉందాం

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” మోమిన్ పేట్ మండల పరిధిలోని చంద్రయాన్ పల్లి మరియు రావుల పల్లి గ్రామాలలో BRS పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE