నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం

కలుషిత నీరుతాగి ప్రజలు చనిపోతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైనా ముఖ్యమంత్రిలో చలనం లేదు జగన్ రెడ్డి అసమర్థ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందని, గడచిన పదిరోజుల్లో కలుషిత మంచినీరు తాగి అధికారికంగా ఇద్దరు, అనధికారికంగా 10 మంది మరణించినట్టు చెబుతున్నారని,…

ప్రజావాణిలో ఫిర్యాదు: బిజెపి

సర్వే నెంబర్ 166/23, బౌరంపేటలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్ సర్వీస్ మెన్ భూమి BRS ప్రజా ప్రతినిధి 2014 అక్రమ రిజిస్ట్రేషన్ మరియు దాదాపు 30 గుంటల ప్రభుత్వ భూమి అదనంగా ఆక్రమించుకొని, అక్రమ కాంపౌండ్ వాల్ నిర్మాణం మరియుSy no…

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన పలు సంక్షేమ సంఘాల నాయకులు..

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ని గాజులరామారం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి, ఈ నెల 18 న జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ…

ఐజ పట్టణ కేంద్రంలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం

అయిజ: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా పాలనను జీర్ణించుకోలేని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను నిరసనగా కాంగ్రెస్ నాయకులు ఐజ పట్టణ కేంద్రంలో కిసాన్ సెల్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి…

13న శ్రీ సత్యసాయి జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కదిరి నియోజకవర్గం లోని 78 బూతు లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ తెలుగుదేశం పార్టీ కదిరి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు చంద్రబాబు అక్రమ అరెస్ట్ తో మనస్థాపానికి…

క్రీడలలో గెలుపు ఓటమి సహజం – జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ

రాజీవ్‌గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంలో పాల్గొన్న… -అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్.. గద్వాల పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ స్మారక ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ…

తహసీల్దార్ దారుణ హత్య

విశాఖ జిల్లాలో నిన్నటి రోజున విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ గా రమణయ్య కొత్తగా జాయిన్ అయ్యారు. సానపల్లి రమణయ్య చరణ్ కాష్టల్ అపార్ట్మెంట్ విజయనగరం నుంచి విశాఖ రూరల్ తహసీల్దార్ గా ఎన్నికలు మీద ట్రాన్స్ఫర్. చినగదిలి రూరల్ తహసీల్దార్…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కి ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం…

నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లో “చలివేంద్రం” ను ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ గౌరవ శ్రీ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి డివిజన్ లోగల నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ వారు కార్పొరేటర్ ని షాలువా కప్పి పూలబొకే ఇచ్చి సన్మానం…

ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌

హైదరాబాద్‌: ఉచిత విద్యుత్‌ పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగానికి కేటాయింపులను గణనీయంగా పెంచింది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు 101 యూనిట్ల వరకు, వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా అవుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
Best Wordpress Adblock Detecting Plugin | CHP Adblock

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE