నూతన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ .

నూతన భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ . *……… సాక్షిత శేరిలింగంపల్లి డివిజన్*: పరిదిలోగల గోపీనగర్ కాలనీలో నూతనంగా చేపట్టే భూగర్భ డ్రైనేజీ పనులను శేరిలింగంపల్లి డివిజన్ కార్పోరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానిక కాలోనివాసులతో…

ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు:ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత *…….. సాక్షిత : ఢిల్లీలోని లిక్కర్ స్కాంకు నాకు ఎటువంటి సంబంధం లేదు *దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికపక్ష పార్టీల మీద అధికారిక బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యంలో…

చిరుకు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్….

చిరుకు పవన్ కళ్యాణ్ బర్త్ డే విషెస్…. ▪️ నా ప్రియమైన సోదరుడికి అంటూ ఎమోషనల్ ట్విట్ ………. సాక్షిత : మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్‌డే వేడుక‌లు ఘ‌నంగా మొద‌ల‌య్యాయి. సోమ‌వారంతో చిరంజీవి 67వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ క్ర‌మంలో అటు…

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే పర్యటన…

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం.. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే పర్యటన… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఎస్వి సొసైటీలో గల శ్రీధర లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈరోజు అగ్నిప్రమాదం సంభవించింది. రెండు రియాక్టర్లు…

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి…

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి… రూ.25 లక్షలతో స్పోర్ట్స్ ఆక్టివిటీ బిల్డింగ్, కమ్యూనిటీ హాల్ పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని ఎస్ ఆర్ నాయక్ నగర్ లో రూ.25…

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని,మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

సాక్షిత : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని మున్సిపల్ గ్రౌండ్…

ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి

ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలి -సర్పంచ్ల ఫోరం కార్యదర్శి కాయిత రాములు …….. సాక్షిత : సైదాపూర్ మండలం సైదాపూర్ మండలం లసమన పల్లి లో గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ, యువకులు, మహిళలు ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని సర్పంచ్ల ఫోరం…

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకుని దేశభక్తిని జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా ముగ్గుల పోటీలు

స్వతంత్ర భారత వజ్రోత్సవాలు పురస్కరించుకుని దేశభక్తిని జాతీయ స్ఫూర్తిని నింపే విధంగా ముగ్గుల పోటీలు వజ్రోత్సవ వేళ కదం తొక్కిన మహిళలు జాతీయ సమైక్యతను, దేశ ఔన్నత్యం చాటుతూ సాగిన ముగ్గుల పోటీలు ……….. సాక్షిత : సైదాపూర్ మండలం హుస్నాబాద్…

నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు జోగి రమేష్

ఆటోనగర్,మంగళగిరి,గుంటూరు జిల్లా, నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖామాత్యులు జోగి రమేష్ . గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని ఆటో నగర్ నందు విజయ పికిల్స్ వారి ఎక్స్క్లూజివ్ ఫ్యాక్టరీ అవుట్ లెట్ ప్రారంభించిన రాష్ట్ర…

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం – వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రఘునాథ రెడ్డి

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం – వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రఘునాథ రెడ్డి సాక్షిత, తిరుపతి బ్యూరో: ప్రస్తుత యాంత్రిక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ సలహా మండలి చైర్మన్ రఘునాథ రెడ్డి అన్నారు.…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE