ప్రజలు మట్టి గణపతుల వినియోగానికి చొరవ తీసుకోవాలని, స్థానికంగా ఏర్పాటు

సాక్షిత : * ప్రజలు మట్టి గణపతుల వినియోగానికి చొరవ తీసుకోవాలని, స్థానికంగా ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కుంటల్లో వాటి నిమజ్జనానికి సహకరించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరిధిలో మట్టి వినాయక విగ్రహాల పంపీణీ కార్యక్రమం…

ఎమ్మెల్సీ కవిత ని కలిసి సంఘీభావం తెల్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .

ఎమ్మెల్సీ కవిత ని కలిసి సంఘీభావం తెల్పిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి .సాక్షిత : ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ నాయకుల దాడి పట్ల విచారం వ్యక్తం చేస్తూ రంగారెడ్డి,వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి కవిత ని పరామర్శించిన విద్యా…

.674 మీటర్ల పొడవు చాంద్రాయణగుట్ట పైవంతెన ప్రారంభం

.674 మీటర్ల పొడవు చాంద్రాయణగుట్ట పైవంతెన ప్రారంభం హైదరాబాద్: చాంద్రాయణగుట్ట పైవంతెనను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ ఇవాళ ప్రారంభించారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీతో కలిసి మంత్రి రిబ్బన్ కట్ చేశారు.అనంతరం మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం…

పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ *

పారిశుధ్యంపై స్పెషల్ డ్రైవ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ * * సాక్షిత : శేరిలింగంపల్లి డివిజన్* పరిధిలోగల రాజీవ్ గృహకల్పలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జిహెచ్ఎంసి అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ పనులను జెండా ఊపి…

కళ్యాణాలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..

కళ్యాణాలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ..సాక్షిత మంచిర్యాల నియోజకవర్గం: లక్షెట్టిపేట పట్టణంలోని,IB గెస్ట్ హౌస్ నందు 32 మంది కళ్యాణాలక్ష్మి లబ్దిదారులకు సుమారు 32,03,712 రూపాయల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు…

ఆర్.డబ్ల్యూ.ఎస్ డిపార్టమెంట్ పై సమీక్ష నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

ఆర్.డబ్ల్యూ.ఎస్ డిపార్టమెంట్ పై సమీక్ష నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నరసరావుపేట నియోజకవర్గంలోని మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సర్పంచ్లు, ఎంపీటీసీలతో ఆర్.డబ్ల్యూ.ఎస్ డిపార్టమెంట్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా…

వీఆర్ ఏ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

వీఆర్ ఏ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి*సాక్షిత : యాభై సంవత్సరాలు దాటిన వాళ్లకు పదవి విరమణ ఇచ్చి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి*వీఆర్ఏ లందరికీ పేస్కేల్ తో పాటు అర్హులైన వారికి ప్రమోషన్ల ఇవ్వాలి*వి.ఆర్.ఎ లు చేస్తున్న…

భద్రకాళి అమ్మవారి’ ఆలయానికి చేరుకున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

భద్రకాళి అమ్మవారి’ ఆలయానికి చేరుకున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, పలువురు సీనియర్ నేతలు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు & కరీంనగర్ ఎంపీ బండి…

శ్రీవారి సేవలో మంత్రి అజయ్

శ్రీవారి సేవలో మంత్రి అజయ్కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పువ్వాడ అజయ్ సాక్షిత : తిరుమల వెంకటేశ్వర స్వామివారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఐటీవల తన కుమారుని…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆరుగురు లబ్దిదారులకు 3,78,500 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE