117 సీట్లుతో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ఎమ్మెల్యే ప్రసన్న

ఎమ్మెల్యే ప్రసన్న సమక్షంలో 20 కుటుంబాలు టిడిపి నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ప్రతిపక్షాలు కళ్ళు తెరిచి చూస్తే కోవూరు అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి తిరిగి వైసిపి అధికారంలోకి రాబోతుందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే…

ఆత్మీయ సమావేశానికి ప్రజల్లో విశేష స్పందన

కోవూరు లో277 కోట్ల 7 7 లక్షలతో అభివృద్ధి నాకు ఎమ్మెల్యే అన్న గర్వం పొగరు లేదు మీలో ఒకడిని చిన్న చిన్న మనస్పర్ధలకు దూరంగా ఉందాం కలసి పార్టీని గెలిపించుకుందాం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి…

రేవంత్‌రెడ్డి తో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మర్యాదపూర్వకంగా రేవంత్‌రెడ్డిని కలిసినట్లు ఆమె ‘ఎక్స్’ (ట్విటర్‌) వేదికగా వెల్లడించారు. పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు…

ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌. 

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా భర్తీ చేస్తోన్న 897 గ్రూప్‌-2 ఉద్యోగాలకు స్క్రీనింగ్‌ పరీక్ష ఫిబ్రవరి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు (జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ) నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. రాష్ట్ర…

మున్సిపాలిటీ భవనం కూడా కట్టలేని దౌరభాగ్య ప్రభుత్వం

మున్సిపాలిటీ భవనం కూడా కట్టలేని దౌరభాగ్య ప్రభుత్వం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి..! టీడీపీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం ఉన్నం వరలక్ష్మి..! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో 23వ వార్డు నందు బాబు ష్యూరిటీ-భవిష్యత్తు…

సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

సంగారెడ్డిలోని సిటీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్ లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర…

టైమ్ పాస్ చేయడానికే AP రాజకీయాల్లోకి షర్మిల : రోజా

TDP అధినేత చంద్రబాబు రాజకీయ లబ్దికోసం గతంలో కాంగ్రెస్తో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నారని మంత్రి రోజా విమర్శించారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ మాటలు బోర్ కొట్టడంతో.. షర్మిలను రంగంలోకి దించారన్నారు. తెలంగాణలో పార్టీ…

మన నీళ్లు.. మన హక్కు

ఛలో నల్లగొండ జై తెలంగాణ! జైజై తెలంగాణ!! కృష్ణ నది జలాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి, కార్పొరేటర్లు సురేష్ రెడ్డి,చిట్ల…

దేశానికి భరోసాగా ఉండేది బీజేపీ పార్టీయే : డీకే అరుణ

మహబూబ్ నగర్: మన దేశానికి భరోసాగా ఉండేది, రక్షణగా నిలిచేది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ యే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.మంగళవారం పద్మావతి కాలనీ లోని ఆమె స్వగృహంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు నుంచి…

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ని షాపూర్ నగర్ లోని తన నివాసం వద్ద ఎస్సార్ నాయక్ నగర్ లోని శ్రీ పెద్దమ్మ (పోచమ్మ) తల్లి దేవస్థాన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి, ఆలయ పందొమ్మిదవ…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE