ఒక్కో చుక్కా ఒడిసి పడితేనే.. భవితకు నీటి భరోసా

ఒక్కో చుక్కా ఒడిసి పడితేనే.. భవితకు నీటి భరోసా 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని గాంధీ నగర్ వాసులు బస్తిలో మంజీర వాటర్ సమస్యగా వుందని, నీళ్లు వస్తున్న తగినంత ప్రెషర్ రావడంలేదని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి…

మహిళా సంఘాలు నాయకురాళ్లతో మీటింగ్

సాక్షిత : మునుగోడు నియోజకవర్గం కోయిలగూడెం గ్రామం నాలుగో వార్డ్ లో ఎమ్మెల్సి శంబీపూర్ రాజు సూచనలతో వార్డ్ ఇంచార్జ్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు మరియు మహిళా సంఘాలు నాయకురాళ్లతో మీటింగ్ ఏర్పాటు చేసి కారు గుర్తుకు ఓటేసి…

ముస్తాబు అవుతున్న శ్రీ సాయినగర్ తిమ్ పార్క్

సాక్షిత : ప్రారంభోత్సవానికి ముస్తాబు అవుతున్న శ్రీ సాయి నగర్ కాలనీ తిమ్ పార్క్ ను స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ డీఈ పీర్ సింగ్,ఏఈ ప్రభు,హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులతో మరియు కాలనీ కార్యవర్గ సభ్యులతో కలిసి…

లింగారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారం

మునుగోడు ఉప ఎన్నికలలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డ్ లింగారెడ్డిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది .ఇందులో భాగంగా రాష్ట్ర నాయకులు వెంకటేష్ గౌడ్ ,…

ఏపీ మంత్రి అప్పలరాజుకు మావోయిస్టులు

ఏపీ మంత్రి అప్పలరాజుకు మావోయిస్టుల నుంచి హెచ్చరికలు.. హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల ఉనికి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందనుకుంటున్న సమయంలో నిషేధిత విప్లవ సంస్థ నుంచి ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు హెచ్చరికలు జారీ అయ్యాయి.పద్దతి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు…

ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈశ్వర్ విల్లాస్,వర్టెక్స్ లేక్ వ్యూ, శ్రీనివాస అపార్ట్మెంట్స్ వాసుల విజ్ఞప్తి మేరకు, కాలనీలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , స్థానిక కార్పొరేటర్ సురేష్ రెడ్డి తో కలిసి పర్యటించడం జరిగింది.వారి సమస్యలకు సానుకూలంగా స్పందించి,…

నేటితో ముగియనున్న మునుగోడు నామినేషన్ల పర్వం

నేటితో ముగియనున్న మునుగోడు నామినేషన్ల పర్వం మునుగోడు ఉపన్నిక నామినేషన్ల పర్వ తుదిదశకు చేరింది. ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఇప్పటివరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మునుగోడు ఉపన్నిక…

టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి లోహిత్

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ అన్ స్టాపబుల్ షోలో నిజాలు చెప్పినందుకా ఎన్టీఆర్ కుటుంబంపై దుర్భాషలు ఆనాడు ఏం జరిగిందో ప్రజల ముందు పెట్టారు కదా కొడాలి నాని చెప్పినవన్నీ అబద్దాలని తేలిపోయింది తట్టుకోలేకే బాలకృష్ణ, చంద్రబాబుపై మళ్ళీ…

విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష

విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష *సాక్షితతాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ తీరుతెన్నులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల…

అనుమతిలేని బాణాసంచా నిల్వలు

అనుమతిలేని బాణాసంచా నిల్వలు, దుకాణాల ఏర్పాటు, అమ్మకాలపై జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించిన మార్కాపురం పోలీసులు. దీపావళి పండుగ దృష్ట్యా ఏవరైనా అనుమతి లేకుండా బాణ సంచా/టపాసులను ఇళ్లల్లో, షాపులలో, ఊరిమధ్య గోడౌన్‌లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు కలిగి ఉంటే…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE