ఎన్నికలో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే దాసరి

మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నికలో భాగంగా ఇంటింటి ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే దాసరి సాక్షిత మునుగోడు : నాంపల్లి మండలం దామెర గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళుతూ కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థి…

కుళ్ళు, కుతంత్రాలు చేసి మునుగోడ్ ఉప ఎన్నిక

సాక్షిత : కుళ్ళు, కుతంత్రాలు చేసి మునుగోడ్ ఉప ఎన్నికలలో గెలవాలని చూస్తున్న BJP, కాంగ్రెస్ లకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని హెచ్చరించారు. బుధవారం ఆయన…

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వినుకొండ ఎమ్మెల్యే కామెంట్స్

పల్నాడు జిల్లా నరసరావుపేట పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు కామెంట్స్.. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రి చేయాలని కోరడం తప్పు చేసేది ఏమీ లేదు.. పవన్ కళ్యాణ్ మా ఎమ్మెల్యే మీద మాట్లాడిన…

తంగడపల్లి 6వ వార్డులో ఇంటింటికీ ఎమ్మెల్యే ప్రచారం

తంగడపల్లి 6వ వార్డులో ఇంటింటికీ ఎమ్మెల్యే ప్రచారం… సాక్షిత : మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామం 6వ వార్డులో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ స్థానిక బీఆర్ఎస్, సీపీఐ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ బలపర్చిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి…

కొయ్యలగూడెం ఎన్నికల ప్రచారం

మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … సాక్షిత : మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామంలో టిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్…

Rahul Gandhi’s Bharat Jodo Yatra

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్బంగా ఏర్పాట్ల పర్యవేక్షణ కొరకు విచ్చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ , ఏఐసీసీ ఇంచార్జి సెక్రటరీ నదీమ్ జావెద్ గారు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్…

చేనేత మగ్గం షెడ్ల నిర్మాణం పై సమీక్ష సమావేశం…

చేనేత మగ్గం షెడ్ల నిర్మాణం పై సమీక్ష సమావేశం… మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం నందు కలెక్టర్ ఆదేశాల మేరకు చేనేత అధికారులతో, కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు చేనేత మగ్గం షెడ్ల నిర్మాణం పై సమీక్ష సమావేశం…

కర్నూల్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర

కర్నూల్ జిల్లాలో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కర్నూలు: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో రెండో రోజు బుధవారం కొనసాగనుంది.ఇవాళ ఆదోని మండలం చాగి గ్రామం నుంచి జోడో…

జూరాలకు భారీ వరద.. 32 గేట్లు ఎత్తివేత

జూరాలకు భారీ వరద.. 32 గేట్లు ఎత్తివేత మహబూబ్‌నగర్‌: జూరాల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు 1.75 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 32 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు నుంచి 1.56…

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అక్టోబర్ 21

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అక్టోబర్ 21 (ఫ్లాగ్ డే) పురస్కరించుకొన ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం —— జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం అక్టోబరు 21 (ఫ్లాగ్ డే)ను పురష్కరించుకుని…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE