కనీవిని ఎరుగని రీతిలో అదరగొట్టాలి
Kanivi should be pampered in an unknown way కనీవిని ఎరుగని రీతిలో అదరగొట్టాలి రాహుల్ పర్యటనపై వీర్లపల్లి శంకర్ తో మాణిక్యం ఠాగూర్ గాంధీభవన్ లో రాహుల్ షాద్ నగర్ పర్యటనపై భేటీ బైపాస్ వై జంక్షన్ వద్ద…
Kanivi should be pampered in an unknown way కనీవిని ఎరుగని రీతిలో అదరగొట్టాలి రాహుల్ పర్యటనపై వీర్లపల్లి శంకర్ తో మాణిక్యం ఠాగూర్ గాంధీభవన్ లో రాహుల్ షాద్ నగర్ పర్యటనపై భేటీ బైపాస్ వై జంక్షన్ వద్ద…
కొయ్యలగూడెం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముత్యాలమ్మ పరిసరాలు, వినాయకుడి ఆలయ పరిసరాలలో ఇంటింటికి తిరిగి…
మునుగోడు ఉపఎన్నికల్లో భాగంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ https://www.youtube.com/watch?v=Gk_6jCAa3ccవార్డు లింగరెడ్డిగూడెం లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వెంకటేశం…
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, ప్రజల సమస్యల పరిస్కారానికి చక్కని వేదికగా నిలుస్తోందని, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 11, 27 డివిజన్లలో కార్పొరేటర్లు, దొద్దారెడ్డి ప్రవళిక రెడ్డి, మేయర్…
చదువుల తల్లికి చేయుతనిచ్చిన నర్సారెడ్డి భూపతిరెడ్డి . కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ లో నివసించే రామాంజనేయులు కుమార్తె విజిత మాధురి బి.ఫార్మసీ కోర్సు చదువుతుంది. ఆర్దికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో చదువు కొనసాగించేందుకు ఇబ్బందిగా ఉండడంతో విషయం తెలుసుకుని వెంటనే వారిని పిలిపించి…
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి:మంత్రి సబితా మునుగోడు ఉప ఎన్నికల ఇంటింటి ప్రచారంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాక్షిత : మునుగోడు:నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా విద్యాశాఖ మంత్రి…
వరద నీటిలో చిక్కుకున్న లారీ డ్రైవర్ మరియు ఇద్దరు కూలీలను రక్షించిన ట్రాఫిక్ పోలీసులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎగ్జిట్ No 15 అండర్ పాస్ వద్ద మంగళవారం భారీ వర్షం పడటంతో వరద నీరు రోడ్డు పైకి వచ్చినందు…
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండిస్తూ తిరుపతిలో వైస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష , డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ , వైస్సార్సీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం సాక్షిత : శ్రీ స్వామి వారిని దర్శించుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ * మరియు *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ,…
హైదరాబాదులోని లక్ష్మారెడ్డి పాలెం లో తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ V. శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లు పాల్గొన్నారు . ఈ…