SAKSHITHA NEWS

మియాపూర్ డివిజన్ పరిధిలోని అరబిందో కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాబాయ్ హోటల్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి తెరాస నాయకులు నాయి నేని చంద్రకాంత్ రావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS