గోదావరిఖని నుండి బయలుదేరి పాదయాత్రగా అల్లూరు దర్గా వరకు చేరుకొన్ని చందరన్న భారీ మెజారిటీతో గెలవాలని దర్గాలో ప్రార్థనలు చేశారు మరియు రామగుండం నియోజకవర్గం ప్రజలు సుఖశాంతులతో ఉండాలని మన రామగుండం మరింత అభివృద్ధి చెందాలంటే మన చందరన్న తోనే అది సాధ్యమవుతుందనీ వారు అన్నారు.కారుగుర్తుకు ఓటు వేసి చందరన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని రామగుండం నియోజకవర్గ ప్రజలని కోరారు
కోరుకంటి చందర్ గెలుపు కోసం పాదయాత్ర చేసిన అత్తరుద్దీన్ ఎండి షఫీ
Related Posts
కాంగ్రెస్ గూటికి మాజీ పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య
SAKSHITHA NEWS కాంగ్రెస్ గూటికి మాజీ పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ : రాజ్యసభ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య,నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవితో భేటీ అయ్యారు.తాజా రాజకీయ…
హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు
SAKSHITHA NEWS హరీష్ రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న RRR బాధితులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి,…