ప్రజా సేవ కోసం అనునిత్యం ప్రజల్లో
బిఆర్ఎస్ పార్టీ నాయకులు సడల కర్ణాకర్
సాక్షిత :
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన డప్పు కమలమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలియడంతో గ్రామ స్థానిక బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ వార్డు సభ్యులు సడల కరుణాకర్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం కుటుంబానికి 5000 /-ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం అనునిత్యం ప్రజల్లో ఉంటూ సేవ చేస్తూ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఉండడంతో ఎంతో సంతృప్తి కలుగుతుంది అన్నారు.మనం సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడంలోనే ఆనందం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాచారం కనకయ్య,మచ్చ రామారావు నర్సయ్య.మచ్చ బాబు పోషమైన క్రాంతి. శివాజీ యూత్ సభ్యులు నాగరాజు బాలకృష్ణ నవిన్ మంద సాయిలు మంద స్వామి గడ్డం అర్జున్, డప్పు సాయి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సేవ కోసం అనునిత్యం ప్రజల్లో
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…