SAKSHITHA NEWS

Another palace excavated at Anakapalli

అనకాపల్లిలో బయటపడిన మరో ప్యాలెస్

అనకాపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కడుతున్న మరో ప్యాలెస్ వెలుగులోకి వచ్చింది.

జీవీఎంసీ అనుమతులు లేకుండా హైవే సమీపంలో 1.75 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు.

ఈ భూమిని ప్రభుత్వం నుంచి వైసీపీ 33 ఏళ్లు లీజుకు తీసుకుంది.

ఏడాదికి ఎకరానికి కేవలం రూ.1000 చెల్లించేలా గతంలో అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.

తాజాగా ఈ వ్యవహారం బయటకు రావడంతో టీడీపీ ఘాటు విమర్శలు చేస్తోంది.


SAKSHITHA NEWS