సాక్షిత : అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి, భరోసాకు రక్షాబంధన్ ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం రక్షాబంధన్ సందర్భంగా మంత్రికి వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తాను ప్రత్యేకంగా తయారు చేసిన ఇండిపెండెన్స్ రాఖీని కట్టారు. అనంతరం మంత్రి దంపతులకు స్వీట్స్ తినిపించారు. ఈ సందర్భంగా మేయర్ మంత్రి ఆశీస్సులు తీసుకున్నారు.
అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి, భరోసాకు రక్షాబంధన్
Related Posts
హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా..
SAKSHITHA NEWS హైడ్రా నెక్ట్స్ టార్గెట్ హుస్సేన్సాగర్లో నిర్మాణాలేనా.. హైదరాబాద్, చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. రాష్ట్రంలో చెరువులు, నాళాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసే పనిలో వేగం పెంచింది హైడ్రా. ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు…
రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు
SAKSHITHA NEWS రెడ్స్టోన్ హోటల్లో నర్స్ అనుమానాస్పద మృతి కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్, నగరంలోని గచ్చిబౌలిలో స్టాఫ్ నర్స్ శృతి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు చేధించారు. రెండు రోజుల క్రితం గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ ఓయో హోటల్ గదిలో…