SAKSHITHA NEWS

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఆంబీర్ చెరువు వద్ద ఉన్న కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జనానికి, గతంలో నిర్మించిన నీటి కొలనులకు కొత్త హంగులు అద్దుతూ, జిహెచ్ఎంసి వారి ఆధ్వర్యంలో పూడిక తొలగించి మెట్లకు రంగులు వేస్తున్న పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .


SAKSHITHA NEWS