ప్రమాదవశాత్తు నీటిలో పడి …..
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎట్టెం మల్లయ్య s/o రామయ్య , వయసు: 67, కులం: ఎస్సీ మాల ఎల్లాపూర్ నివాసి తేదీ 17 -10- 2024 రోజున రాత్రి అందాద 10 గంటలకు మల్లయ్య ఇంటి సమీపంలో ఉన్నటువంటి నీటి బావిలో ప్రమాదవశాత్తు పడి నీటిలో మునిగి చనిపోయినాడు అని మృతుని భార్య అయిన ఎట్టెం లచ్చమ్మ ఫిర్యాదు ఇవ్వగా పెగడపల్లి ఎస్సై సిహెచ్. రవి కిరణ్ కేసు నమోదు చేయడమైనది
ప్రమాదవశాత్తు నీటిలో పడి …..
Related Posts
చనిపోయిన ఆడ శిశువును మరుగుదొడ్లో వదిలేసి వెళ్లిన మహిళ
SAKSHITHA NEWS చనిపోయిన ఆడ శిశువును మరుగుదొడ్లో వదిలేసి వెళ్లిన మహిళ కరీంనగర్ – హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో అప్పుడే అబార్షన్ వల్ల చనిపోయిన ఆడ శిశువును మరుగుదొడ్లో వదిలేసి వెళ్లిన గుర్తు తెలియని మహిళ.. వెంటనే పోలీసులకు, వైద్యాధికారులకు ఫిర్యాదు…
శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్
SAKSHITHA NEWS శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ శబరిమల : కేరళలోని ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన పూజారిగా అరుణ్ కుమార్ నంబూద్రి ఎంపిక అయ్యారు. అయ్యప్ప ఆలయానికి 100మీటర్ల దూరంలో కొలువైన మాలికాపురం ఆలయప్రధాన…