SAKSHITHA NEWS

గతంలో కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, మరియు కుర్రా సత్యనారాయణ ని నియమించడంతో గవర్నర్ తిరస్కరించి పెండింగ్ లో ఉంచడం జరిగింది.. వారి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కోదండరాం , మీర్ అమీర్ అలీఖాన్, అభ్యర్థులను ఖరారు చేయడంతో
ఈ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టడం జరిగింది..
ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది అని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.


SAKSHITHA NEWS