SAKSHITHA NEWS

విస్తారంగా వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు, పిడుగులు పడతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదగా కొంకణ్ తీరం వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు తెలిపింది. సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నట్లు వెల్లడించింది.


SAKSHITHA NEWS