SAKSHITHA NEWS

సాక్షితవికారాబాద్ జిల్లా తాండూర్ : తాండూర్ నియోజక వర్గం పేదేముల మండలం ముదిరాజ్ కార్య లయంలో మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు తలారి వీరప్ప ముదిరాజ్ ఆధ్వర్యంలో ,మండలం లోని 18 గ్రామాల నుండి ముదిరాజ్ సమీక్ష సమావేశంలో గ్రామ అధ్యక్ష, కార్యదర్శి, కార్య కర్తలు,హాజరైనారు,ఇట్టి సందర్భంగా వీరప్పముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ జరుగ బోవు భహిరంగ సభకు ,మండల కమిటీలో,ప్రతి గ్రామం నుండి 3 ముగ్గురిని , సభ్యులుగా తీసుకోవడం జరిగినదనీ తెలిపారు.ఇట్టి సమావేశం లో అంబానీ బసయ్య ముదిరాజ్ మాజీ సర్పంచ్,బీసీ సంఘం జిల్లా కార్య దర్శి , B.నారాయణా ముదిరాజ్ మాజీ సర్పంచ్.రేగొండి వెంకటయ్య ముదిరాజ్ మాజీ సర్పంచ్, B.శ్రీనివాస్ ముదిరాజ్ ఉప సర్పంచ్, B.మళ్లప్ప ముదిరాజ్ ఉప సర్పంచ్, ఆనంద్ కుమార్ ముదిరాజ్ మండల నాయకులు, వెంకటేష్ ముదిరాజ్,సంజీవ్ ముదిరాజ్ తదితరులు పాల్గోన్నారు.


SAKSHITHA NEWS