75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 2 కె రన్ ప్రారంభించిన శాయంపేట ఎస్సై. ఎంపీపీ
సాక్షిత దినపత్రిక హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని శాయంపేట సర్పంచ్ కందగట్ల రవి& ఉపసర్పంచ్ దైనంపల్లి సుమన్. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2 కె రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాయంపేట ఎంపీపి మెతుకు తిరుపతిరెడ్డి మరియు SI వీరభద్ర రావు హాజరై జెండా ఊపి 2 కె రన్ ప్రారంభించారు
ఎంపిపి మెతుకు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 2కే రన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమంలో మనందరం పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు
SI వీరభద్ర రావు మాట్లాడుతూ యువత పైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విద్యార్థులు మంచి మార్గాల వైపు వెళ్లాలని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిడిఓ కృష్ణమూర్తి, పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నందం, మైలారం సర్పంచ్ ప్రసాద్, మైలారం ఎంపీటీసీ గడిపే విజయ్ విజయ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,రాజేందర్, దైనంపల్లి పాపయ్య, శాయంపేట పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యూత్ నాయకులు, పాల్గొన్నారు..
75 వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 2 కె రన్ ప్రారంభించిన శాయంపేట ఎస్సై. ఎంపీపీ
Related Posts
కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు
SAKSHITHA NEWS కొండకల్ గ్రామం లో అమ్మవారికి ప్రత్యేక పూజలు సాక్షిత శంకరపల్లి : దేవి నవరాత్రుల సందర్భంగా కొండకల్ గ్రామం లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి బాల త్రిపుర సుందరి అవతారం లో ఉన్న అమ్మవారికి కొండకల్ దుర్గాభవాని కమిటీ…
ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు
SAKSHITHA NEWS ఘనంగా మాజీ మంత్రి జువ్వాడి రత్నకర్ రావు జయంతి వేడుకలు సాక్షిత దర్మపురి ప్రథినిది :- జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలో మాజీ ఉమ్మడి ఆంద్రాప్రదేష్ రాష్ట్ర దేవదాయ దర్మాదాయ శాఖా మంత్రి దివంగత నేత…