SAKSHITHA NEWS

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే పి వివేకానంద్ సూచనల మేరకు GHMC పరిధిలోని 129 సూరారం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ II, నెహ్రు నగర్, హనుమాన్ బస్తి నగర్ లో బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకుల ఆధ్వర్యంలో బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించారు .


ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, మాజీ కౌన్సిలర్ కిషన్ రావు , ఉద్యమ నాయకులు చంద్ర శేకర్ , సీనియర్ నాయకులు మధు మోహన్ , ఫిరోజ్ , TSIIC మాజి అధ్యక్షులు నేతి రాజా, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు సాయిబాబా , రెహ్మాన్ , ప్రభూ , అన్వర్ , సాజిద్ , రాజలింగం , భద్రప్ప , మల్లేష్ , ప్రసాద్ , మహిళ నాయకురాలు అరుణా , భాగ్య , సరస్వతీ , జమీళ్ , ప్రశాంత్ లావణ్య , మరియు బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Whatsapp Image 2023 10 17 At 6.16.59 Pm

SAKSHITHA NEWS