SAKSHITHA NEWS

చండూర్ మండలం బోరంగపర్తి గ్రామం కాంగ్రెస్ తెరాస పార్టీ నుండి ఇద్దరు మాజీ సర్పంచ్లు ఒక ఉపసర్పంచ్ ఐదుగురు వార్డు మెంబెర్స్ సహ సుమారు 100 మంది బీజేపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి ఎన్నికల ఇంచార్జ్ వివేక్ వెంకట్ స్వామి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తో కలిసి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాము. వచ్చే ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు, తెరాస కాంగ్రెస్ పార్టీల ద్వంద నీతికి చరమగీతం పాడేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

బీజేపి రాష్ట్ర నాయకులు చండూరు మండల ఎన్నికల ఇంచర్జ్ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్


SAKSHITHA NEWS