• ఏప్రిల్ 5, 2025
  • 0 Comments
14 సీసీ రోడ్లకు, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారి ఆదినారాయణ.

14 సీసీ రోడ్లకు, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారి ఆదినారాయణ. సాక్షిత న్యూస్.ఏప్రిల్.05.25. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.అశ్వారావుపేట మండలం లోని గ్రామాలకు 14 సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది.తిరుమలకుంట, మామిళ్ళవారి గూడెం, వినాయకపురం, హరిజన వాడలలో SC సబ్ ప్లాన్…

  • ఏప్రిల్ 5, 2025
  • 0 Comments
రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న మల్లయ్య కు కృత్రిమ కాలు అందించిన ఎమ్మెల్యే జారె

రోడ్డు ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న మల్లయ్య కు కృత్రిమ కాలు అందించిన ఎమ్మెల్యే జారె. సాక్షిత న్యూస్…ఏప్రిల్.05.25. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం.దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం. గ్రామంలో జోనుబోయిన మల్లయ్య రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి కాలు కోల్పోయి నడవలేని స్థితిలో…

  • ఏప్రిల్ 5, 2025
  • 0 Comments
ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి

ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి జిల్లా ఓ బి సి మోర్చా అధ్యక్షులు వాగుల్దాస్ నిరంజన్ గౌడ్ నాగర్ కర్నూలు జిల్లా సాక్షితా ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలంలోని ఊరుకొండ పేట గ్రామంలో బి జె పి ,…

  • ఏప్రిల్ 5, 2025
  • 0 Comments
వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి

వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి నాగర్ కర్నూలు జిల్లా సాక్షితా ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లానిన్న కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన ముస్లిం జేఏసీ ర్యాలీలో కొందరు ముష్కరులు హిందుస్థాన్ ముర్దాబాద్ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ని తీవ్రమైన పదజాలంతో…

  • ఏప్రిల్ 5, 2025
  • 0 Comments
ఘనంగా బాబూ జగజీవన్ రామ్118 జయంతి వేడుకలు

ఘనంగా బాబూ జగజీవన్ రామ్118 జయంతి వేడుకలు నాగర్ కర్నూలు జిల్లా సాక్షిత ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో బాబూ జగజీవన్ రామ్ జయంతి ఎం ఆర్ పి ఎస్ జిల్లా నాయకులు గుడిగానిపల్లి రాజు మాదిగ…

  • ఏప్రిల్ 5, 2025
  • 0 Comments
5 లక్షల రూపాయలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు

5 లక్షల రూపాయలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు నాగర్ కర్నూలు జిల్లా సాక్షిత ప్రతినిధి భక్తుల సౌకర్యార్థం రక్షిత త్రాగునీటికైరూ.5,00,000/-(ఐదు లక్షలతో) మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ,నాగర్ కర్నూలు జిల్లాఉర్కొండ మండలం ఉర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయంలో…

Other Story

You cannot copy content of this page