మహిళ దినోత్సవ వేడుకలపై మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సమీక్ష సమావేశం

Spread the love

సాక్షిత హనుమకొండ జిల్లా* : మహిళ దినోత్సవ వేడుకలపై మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సమీక్ష సమావేశం హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహిళ అభివృద్ధి శిశి సంక్షేమ శాఖ కమిషనర్ భారతిహొలీ కెరీ, సంగీత నాటక చైర్పర్సన్
దీపికా రెడ్డి వరంగల్ ,హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సిక్త పట్నాయక్, గోపి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ ప్రావీణ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


మార్చి 8న జరిగే మహిళ దినోత్సవ కార్యక్రమాన్ని కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించానున్నారు.
1000 మంది వచ్చే విదంగా, అందరూ సమయానికి రావాలని వివిధ శాఖల అధికారుకు సూచించారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page