కారుమూరు వెంకట నాగేశ్వరరావు తో కలిసి వేమన జయంతి

Spread the love

Vemana Jayanti with Karumuru Venkata Nageswara Rao


,

పశ్చిమగోదావరి జిల్లా:

తణుకు నియోజకవర్గం, అత్తిలి మండలం, పాళీ గ్రామములో నూతనంగా నిర్మించిన వై.యస్.ఆర్. రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, అంగన్వాడి భవనాలను పౌరసరఫరాల శాఖమంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు తో కలిసి ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి

అరవళ్లి గ్రామంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు తో కలిసి వేమన జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి కాకాణి.

తమ స్వగ్రామమైన అరవళ్లిలో జరిగిన వేమన జయంతి ఉత్సవాలకు హాజరైన ప్రముఖ సినీ దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి , నిర్మాత అచ్చిరెడ్డి , తదితరులు.

Related Posts

You cannot copy content of this page